దేశం

మళ్లీ పెరుగుతున్నయ్.. ఒక్కరోజులో 640 కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో  దేశ వ్యాప్తంగా కొత్తగా 640 కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందా

Read More

గణతంత్ర వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మొదట ఈ వేడుకలకు ఆమెరికా

Read More

లోక్ సభ అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తం : కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ( సంస్థాగత) కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నెలలోనే అభ్యర్

Read More

ఎన్నికలతో విలువైన పాఠాలు నేర్చుకున్నం : మల్లికార్జున్​ఖర్గే

న్యూఢిల్లీ: ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి తమ పార్టీ విలువైన పాఠాలు నేర్చు కుందని కాంగ్రెస్​చీఫ్​మల్లికార్జున్​ఖర్గే అన్నారు. అయితే, తామ

Read More

పార్లమెంట్ నిరవధిక వాయిదా.. ఉభయసభల్లో చివరిరోజు కీలక బిల్లులు పాస్

న్యూఢిల్లీ, వెలుగు:  పార్లమెంట్ ఉభయసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే వింటర్ సెషన్ ముగిసింది

Read More

ఆర్మీ వెహికల్స్​పై టెర్రరిస్టుల దాడి ... నలుగురు జవాన్లు మృతి.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని పూంచ్ జిల్లాలో టెర్రరిస్టులు మెరుపుదాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లకు

Read More

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పార్లమెంట్ భద్రత సీఐఎస్ఎఫ్ చేతికి

పార్లమెంట్‌‌పై స్మోక్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు బిల్డింగ్‌‌ కాంప్లెక్స్‌‌ భద్ర

Read More

లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ : కేసీ వేణుగోపాల్

ఢిల్లీలో గురువారం (డిసెంబర్ 21న) జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 76 మంది కీలక నేతలు సీడబ్ల్

Read More

జమ్ముూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్పై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో గురువారం (డిసెంబర్21)  జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గురు

Read More

టూ మచ్ బాస్: ఇంట్లో మందు పార్టీకి.. పర్మీషన్ తీసుకోవాలా..!

మీరు నోయిడా లేదా గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారా.. మీ ఇంట్లో లేదా మద్యం సేవించే కమ్యూనిటీ హాల్‌లో పార్టీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారా.. అ

Read More

కరోనా కొత్త వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

దేశంలో కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. సబ్ వేరియంట్ జేఎన్ 1 మరో సారి కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ జారీ చ

Read More

కుస్తీని వదిలేస్తున్నా.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో అతనికి పోటీగా నిలిచిన కామ‌న్

Read More

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బిల్లుకు లోక్సభ ఆమోదం

అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లుకు గురువారం (డిసెం

Read More