దేశం
అయోధ్యకు ఎయిర్ ఇండియా విమానాలు..
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడేకొద్దీ.. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఎన్నో దేశాల నుంచి ప్రముఖులు అయోధ్య తరలి వస్తుండటంతో..
Read Moreఅందుకే చదువుకోమన్నది : అది టు లెట్.. టు లేట్ కాదు
బెంగుళూరు అనగానే వెంటనే గుర్తొచ్చేది హెవీ ట్రాఫిక్ జామ్ లు, భారీ అద్దెలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పదాల్లో అక్షర దోషం లేదా అక్
Read Moreఫోర్డ్ కార్ల కంపెనీని అమ్మటం లేదు..
చెన్నైలో ఉన్న ఫోర్డ్ కార్ల తయారీ ప్లాంట్ ను అమ్మకాన్ని వాయిదా వేసింది. ఇటీవల JSW కంపెనీకి తన చైన్నె ప్లాంట్ ను అమ్మేందుకు సిద్ధమైన ఈ అమెరికన్ ఆటో దిగ్
Read Moreఇక మీ ఇష్టం కాదు : షాపులు, బార్లు, పాన్ షాపులు ఈ టైంకి మూసేయాలి
శాంతిభద్రతలను పరిరక్షించే ప్రయత్నంలో, షాద్నగర్పై ప్రత్యేక దృష్టి సారించి, సైబరాబాద్ ప్రాంతంలో 'హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 21/76'
Read Moreఏం జరుగుతుందయ్యా : 7వ తరగతి పాప.. స్కూల్ లో గుండెపోటుతో..
గుండెపోటు.. ఇది ఒకప్పుడు నడి వయసు వారికో.. వృద్దులకో వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. చిన్న పిల్లలు, యువకులు, నడివయస్సు వారు, వృద్దులు అనేది లేకుండా అందరూ
Read Moreమే హూనా : కరోనాపై భయం వద్దంట : కేంద్రం చెప్పింది
దేశంలో కొత్త కొవిడ్-19 వేరియంట్ JN.1 వ్యాప్తి నేపథ్యంలో.. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ VK పాల్ ఓ కీలక ప్రకటన జారీ చేశారు. దీని గురించి ఎవరూ చెప్పారు. కొ
Read Moreఎలాగైనా వెళ్లాలి సరే.. ఇలా వెళ్తే అసలుంటామంటారా
ముంబై లోకల్ రైళ్లను సిటీ లైఫ్ లైన్ అని కూడా పిలుస్తారు. అయితే రద్దీగా ఉండే రైలును చూపించే ఓ వీడియో ప్రయాణికుల జీవితాల భద్రత గురించి పలు ప్రశ్నలను లేవన
Read Moreవైరల్ న్యూస్.. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడు
ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల కరాచీలోని 'ఆగాఖా
Read Moreసైకో భర్త : టీ 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందని.. భార్యను చంపేశాడు
టీ తీసుకు రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పిన భార్యను ఓ వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచి, చంపేశాడు. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ లోని భోజ్ పూర్ గ్రామ
Read Moreకర్ణాటకలో పెరుగుతున్న కొవిడ్ వ్యాప్తి.. వ్యక్తి మృతి
కొత్త JN.1 జాతి వ్యాప్తి మధ్య రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరడంతో, కర్ణాటక నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో ఓ 64 ఏళ్ల వ్యక్తి
Read Moreఉప రాష్ట్రపతిని అనుకరిస్తూ .. వెక్కిరించిన టీఎంసీ ఎంపీ
న్యూఢిల్లీ: ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసన విమర్శలకు దారితీసింది. మంగళవారం కొత్త పార్లమెంటు ఆవరణలో మెట్లపై ప్రతిపక్
Read Moreడోంట్ వర్రీ : తమిళనాడులో దిగిన సైన్యం.. 20 వేల మందికి రక్షణ
తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో అల్లాడిపోతుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో.. వర్షాలు పడుతుండటంతో.. లక్షల మంది వరదలో చిక్కుకున్నారు. ముఖ్యంగా తమిళన
Read Moreదేశంలో కొత్తగా 341 కరోనా కేసులు .. ముగ్గురు మృతి
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట కనుమరుగైన ఈ వైరస్ భయం జనాలకు మళ్లీ పట్టుకుంది.
Read More












