దేశం
కొనేదెవరు.. : దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం..
దావూద్ ఇబ్రహీం.. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ముంబైలో బాంబులు పెట్టి వందల మందిని చంపి.. పాకిస్తాన్ పారిపోయిన దేశద్రోహి.. ఇండియాలో ఉన్నప్పుడు బాగా
Read Moreఇండియాలో కొత్తగా 752 కరోనా కేసులు.. నలుగురు మృతి
దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మెల్లగా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. కొత్త వేరియంట్ బారిన పడి పలువు
Read Moreప్రజలు అల్లాడుతుంటే మీకు ప్రైవేట్ జెట్ కావాలా?.. కర్నాటక సీఎంపై బీజేపీ ఫైర్
బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, కృష్ణ బైరే గౌడ ఓ లగ్జరీ ప్రైవేటు జెట్లో ప్రయాణిస్తున్నట్
Read Moreఆహ్వానితులకే అయోధ్యలోకి ఎంట్రీ
లక్నో: రామమందిర ప్రారంభోత్సవ వేళ కేవలం ఆహ్వానితులకే అయోధ్యలోకి ప్రవేశం కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ
Read Moreఇండియా కూటమిది విద్వేష దుకాణం: అనురాగ్ ఠాకూర్
ప్రతిపక్షాల నిరసనలు అర్థరహితం మోదీ గ్యారంటీల్నే జనం నమ్ముతున్నరు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గా
Read Moreఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తం:ఖర్గే
అందరం ఒక్కటై కొట్లాడితే మోదీ ఏమీ చేయలేరని కాంగ్రెస్ చీఫ్ కామెంట్ దేశంలో ద్వేషం, ప్రేమకు మధ్య యుద్ధం జరుగుతోందన
Read Moreగుట్టపై నుంచి జవాన్లపై అటాక్
పూంచ్/జమ్మూ: పూంచ్ జిల్లాలో ఆర్మీ వెహికల్స్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. గుట్టపై నుంచి టెర్రరిస్టులు కాల్పులకు
Read Moreతమిళనాడుకు కేంద్రం రూ.900 కోట్ల సాయం
న్యూఢిల్లీ: తమిళనాడులోని 4 జిల్లాల్లో ఇటీవలి వర్షాలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఆ రాష్ట్ర
Read Moreచేతినాడి గుట్టును.. ఏఐ చెప్పేస్తది!
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ రకరకాల వ్యాధులను గుర్తిస్తూ, పేషెంట్లకు కరెక్ట్ ట్రీట్మెంట్ను సూచిస్తూ.. ‘వాహ్.. శభాష్’ అనిపించింది ఆర్టిఫిషియల్
Read Moreకేజ్రీవాల్కు మూడోసారి ఈడీ సమన్లు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (
Read Moreకర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. హిజాబ్పై నిషేధం ఎత్తివేత
హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 22న) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. నిషే
Read Moreచాప కింద నీరులా కరోనా.. కొత్తగా 22 జేఎన్.1 కేసులు నమోదు
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో వ్యక్తులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉండగ
Read Moreగుడ్ న్యూస్.. రూ.39 తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర
నిత్యావసరాల ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్&
Read More












