దేశం

ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు

 అయోధ్య: శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు వచ్చే భక్తులకు ప్రసాదంగా లడ్డూలను అందించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందు

Read More

పదకొండు రోజులు.. మోదీ ప్రత్యేక దీక్ష

 అయోధ్యలో రామ మందిర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్ణయం ముంబై: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో తాను శుక్రవారం నుంచి

Read More

ముంబైలో అటల్ సేతును ప్రారంభించిన మోదీ

ముంబై: మహారాష్ట్రలో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం మొత్తం రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోనే అత్

Read More

ఢిల్లీ సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి శనివారం పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఈ మేరకు పలు శాఖల మినిస్టర్ల అపాయింట్ మెంట్ ను సీఎంవో కోరినట్టు

Read More

రాజ్యసభకు ఆప్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ముగ్గురు రాజ్యసభకు ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, ఎన్‌‌‌‌డీ గుప్తా, సుశీల్

Read More

కుటుంబ రాజకీయాలతో దేశానికి నష్టం : మోదీ

     దేశ అభివృద్ధికి యువశక్తే కీలకం.. నేటి తరానిది ఎంతో అదృష్టం     డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు ప్రధాని సూచన

Read More

AI సీఈవో సుచనా సేథ్ కేసు : కొడుకును చంపి.. ఆట బొమ్మల కింద దాచింది

బెంగళూరులోని ఓ స్టార్టప్ సీఈవో సుచనా సేత్ తన నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన  విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ విష

Read More

అన్ని ఆలయాల్లో క్లీన్ నెస్ డ్రైవ్ చేపట్టండి: ప్రధాని మోదీ

పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ  ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలో కుటుంబ రాజకీయాలను నిర్మూలించాలని పిలు

Read More

అందుకు భార్య నిరాకరిస్తే.. భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

ఓ జంట విడాకుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య వివాహాన్ని రద్దు చేయడానికి లేదా సరైన కారణం లేకుండా భర్తతో శృంగారంలో ప

Read More

Ola Festival Sale: S1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ పై భారీ డిస్కౌంట్

భారత్ లో ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లపై కస్టమర్లకు ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తయారీకి మొగ్గుచూపు తున్న

Read More

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన మోదీ

దేశంలోనే అత్యంత పొడవైన  సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)ను   ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించారు.  ఈ వంతెన

Read More

ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోకి వెళ్లిన మోదీ.. స్వచ్ఛ్ అభియాన్  కార్యక్రమం

Read More