దేశం
పాప్ సింగర్లను చూడాలని ఇంట్లోంచి పారిపోయిన్రు
వైజాగ్ నుంచి షిప్లో కొరియా వెళ్లాలని అమ్మాయిల ప్లాన్ ఈరోడ్ నుంచి చెన్నై వచ్చాక.. మనసు మార్చుకున్న బాలికలు సేఫ్గా ఇండ్లకు చేర్చిన
Read Moreమాల్దీవులకు వెళ్లేటోళ్లలో మనోళ్లే మస్తుమంది
ఏటా 2.05 లక్షల మంది అక్కడ పర్యటిస్తున్నరు మాల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలతో టూర్లు రద్దు చేసుకుంటున్న వైనం న్యూఢిల్లీ/మాలె: మాల్దీవ్స్&zwn
Read Moreప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి.. దేవాలయాల్లో విగ్రహాలకు శక్తి ఎలా వస్తుంది...
దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? దానికి ఎందుకంత ప్రాధాన్యతను ఇస్తారు? ఇంతకీ ఆ రోజు ఏం జరుగుతుంది? దేవుడి విగ్రహాల ప్రాణప్రతిష్ఠకు ఎందుకంత ప్ర
Read Moreబంపరాఫర్ : తప్పిపోయిన పిల్లిని పట్టిస్తే లక్ష రూపాయలు
ఎవరైనా మనుషులు తప్పిపోతే మనం మిస్పింగ్ కేసు నమోదు చేసి..తప్పిపోయిన వ్యక్తి ఆచూకి తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తామని ప్రకటనలు, గోడలకు, బస్సులకు
Read Moreఢిల్లీ నర్సరీ అడ్మిషన్ 2024 : త్వరలోనే జాబితా రిలీజ్
డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DOE) ఢిల్లీ నర్సరీ, కిండర్ గార్టెన్ క్లాస్ 1 లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల మొదటి జాబితాను విడుదల చేయబోతోంది. త్వరలోనే ఢిల్లీ
Read Moreఅయోధ్య కౌంట్ డౌన్ : ఏయే రోజు ఏం జరగబోతుంది.. విశేషాలు మీ కోసం
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య భారతదేశ ప్రజలకు గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ శుభ
Read Moreలక్ష్యదీప్ టూర్ వెళ్లానుకుంటున్నారా. .ఎలా వెళ్లాలి, బెస్ట్ ట్రావెలింగ్ ప్లాన్స్ ఇవిగో..
లక్ష ద్వీప్ దీవులు భారతదేశంలోని అత్యంత సుందరమైన, ప్రశాంతమైన ప్రదేశాలలో అతి తక్కువగా సందర్శించబడిన వాటిలో ఒకటి. లక్ష ద్వీప్ లో మొత్తం 36 ఐస్ లాండ్స్ ఉం
Read Moreజై శ్రీరాం : అయోధ్యలో చికెన్, మటన్ బంద్
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించే రాష్ట్ర రాజధాని లక్నోలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేయనున్నట్లు ఉత్తరప
Read Moreఅర్థం అయ్యే భాషలో రాయండి : డాక్టర్లకు హైకోర్టు ఆదేశం
పోస్ట్మార్టం నివేదికలు, ప్రిస్క్రిప్షన్లను పెద్ద అక్షరాలతో రాయాలని ఒరిస్సా హైకోర్టు వైద్యులను ఆదేశించింది. పాముకాటు మృతి కేసులో నాన్
Read Moreతమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. కడలూరు, కోయంబత్త
Read Moreఇంత దుర్మార్గం ఏంట్రా : రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను చంపిన భార్య
బీహార్లోని బెగుసరాయ్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయొద్దు అన్నందుకు ఓ మహిళ తన భర్తను హతమార్చింది. ఆ మహిళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం
Read Moreజై శ్రీరాం : ఆ రోజు మందు కాదు.. పానకం తాగుదాం : అసోంలోనూ డ్రై డే
హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామమందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమ
Read Moreబిల్కిస్ బానో కేసులో.. గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్..
బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మ
Read More












