దేశం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సిగరెట్ తాగిన ప్రయాణికుడు.. ఆగిపోయిన రైలు

ముంబై-జల్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టాయిలెట్‌లో పొగ తాగుతున్న ఓ ప్రయాణికుడు అలారం మోగేలా చేసి, ఆటోమేటిక్ మంటలను ఆర్పే యంత్రాన్ని ప్ర

Read More

ఉద్దవ్ వర్గానికి షాక్: షిండే సేననే నిజమైన శివసేన: మహారాష్ట్ర స్పీకర్

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కు షాక్ తగిలింది. షెండే వర్గమే అసలైన శివసేన అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ చ

Read More

అయోధ్య ప్రారంభోత్సవానికి సోనియా, ఖర్గే దూరం

అయోధ్యలో రామ మందిర్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్  నిర్ణయించుకుంది.   ఏఐసీసీ ఛీప్ మల్లికార్జున ఖర్గే,  సోనియాగాంధీ, అదిర్

Read More

డ్రెస్ కోడ్ తప్పనిసరి: అక్కడ షార్ట్స్, జీన్స్ నిషేధించారు

‘అసభ్యకరమైన దుస్తులు ధరించి ఆలయాల్లోకి ప్రవేశించకండి..తప్పని సరిగా డ్రెస్ కోడ్ అమలు చేయాలి..భక్తులు తప్పకుండా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే

Read More

చీమల చట్నీకి పేటెంట్ తీసుకున్న రాష్ట్రం

ఒడిశా దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన బీచ్‌లు, రుచికరమైన సముద్రపు ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ, ఈ ఆహార ప్రపంచంలో అందరి దృష్

Read More

రాహుల్ గాంధీ న్యాయ యాత్రకు అనుమతి ఇచ్చేది లేదు : మణిపూర్ సర్కార్

జనవరి 14న మణిపూర్ లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హప్తా కాంగ్‌జేబుంగ్‌లో ప్రారంభం కావాల్సిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభిం

Read More

అదానీ వావ్ : ఐదేళ్లలో 2 లక్షల కోట్లు.. లక్ష ఉద్యోగాలు ఇస్తా

రానున్న ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో గుజరాత్‌లో రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్లు వెల్లడి

Read More

ప్రపంచ హిందీ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటామంటే..

భారతదేశం జాతీయ భాష అయిన హిందీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది సంస్కృతి, వారసత్వం విషయంలో గొప్ప భాష మాత్రమే కాకుండా.. దేశంలోని విభ

Read More

AI సీఈవో సుచన కేసు : కొడుకు ముఖంపై దిండు పెట్టి.. ఊపిరి ఆడకుండా చంపేసింది

బెంగళూర్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ సీఈవో సుచనా సేత్  తన నాలుగేండ్ల కొడుకును గోవాలో కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. &n

Read More

రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. కిలోమీటర్ల ట్రాఫిక్ జాం

ఢిల్లీలోని సరోజినీ నగర్ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద 2024 జనవరి 10వ తేదీ బుధవారం రోజున క్రేన్‌ను ట్రక్కు ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు, క

Read More

మోదీ కేబినెట్ లోకి నలుగురు మాజీ సీఎంలు !

లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నలుగురు మాజీ సీఎం లను తన కేబినెట్ లో కేంద్రమంత్రులుగా తీస

Read More

సీఎం యోగి కీలక నిర్ణయం.. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు

ఆయోధ్య  రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా 2024 జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అన్ని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగ

Read More

యూజీసీ కొత్త రూల్..ర్యాగింగ్ మితిమిరితే ప్రిన్సిపాలే జవాబుదారీ

న్యూఢిల్లీ : యూనివర్సిటీల్లో ర్యాగింగ్ కేసులు మితిమీరి నమోదైతే సంబంధిత  కాలేజీ ప్రిన్సిపాల్, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌ జవాబు చెప్పాలని

Read More