ఆంధ్రప్రదేశ్

గోవింద రాజ స్వామి కిరీటాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్

సీసీ కెమరాల ఆధారంగా నిందితుడు గుర్తింపు 80 రోజులపాటు నిఘా వేసి పట్టుకున్న స్పెషల్ టీమ్ రేణిగుంటలోనే పట్టుబడ్డ నిందితుడు రెండు నెలల క్రితం తిరుపతిలోన

Read More

ఆసుపత్రిలోనే భార్య పై లైంగిక దాడి

తాగిన మత్తులో కట్టుకున్న భార్య పైనే మృగంలా ప్రవర్తించాడు  ఓ భర్త.  తాము ఎక్కడున్నాం.? ఏ పరిస్థితిలో ఉన్నామనే విషయం కూడా మరచిపోయి ఆమెపై అతడు దారుణంగా ల

Read More

శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ నుంచి తృటిలో తప్పించుకున్న YCP నేత

శ్రీలంకలో ఉగ్రవాదుల పేలుళ్ల ఘటనను ప్రత్యక్షంగా చూడటంతో పాటు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు YCP అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్‌ న

Read More

చైనాలో భారత నేవీ సత్తా

విశాఖ : చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో భారత నేవీ టీమ్ తన సత్తాను ప్రదర్శిస్తోంది. భారత నౌకాదళం తరఫున కోల్‌కతా, శక్తి నౌకలు వెళ్లాయని

Read More

ఏపీ ఎన్నికల ఖర్చు 10 వేల కోట్లు: జేసీ దివాకర్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేలకోట్లు ఖర్చు చేశాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు అంచనాలు ద

Read More

అన్నవరం దేవస్థానానికి ఐఎస్ వో గుర్తింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సత్యదేవుని ప్రసాదంతో పాటు, ఆలయంలో అందుతున్న సేవలకు గాను రె

Read More

కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి: కేఏ పాల్

ప్రధాని మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడితే  దేశంలో శాంతి లేకుండా పోతుందని  ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఈ ఎ

Read More

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లకు అరెస్ట్ వారెంట్

తిరువన్నామలై జిల్లా ఎస్పీ తో తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజి సమావేశం. వారంట్లు జారీకి తమిళ పోలీసుల సహకారం. 500 వారంట్లు జారీ చేయనున్న పది టాస్క్ ఫోర్స్ బృం

Read More

సినిమా థియేటర్ లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి:  జిల్లాలోని మలికిపురం పద్మజ థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. థియేటర్‌లో మజిలీ సినిమా మ్యాట్నీ షో మొదలయ్యే  ముందు ఈ ప్రమాదం జరిగింది. అ

Read More

1381 కిలోల టీటీడీ గోల్డ్ పై సీఎస్ విచారణ

టీటీడీకి చెందిన 1381 కిలోల బంగారం రవాణా వివాదంపై ఏపీ సీఎస్  ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా ప్రభుత్వ ప్రత్యేక ప్

Read More

నెక్స్ట్ ఏంటి? పార్టీ నేతలతో పవన్ సమావేశం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్  కళ్యాణ్ మొదటి సారిగా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికలు జరిగిన విధానం, పోలింగ్ సరళి, నేతల పనితీరు, పార

Read More

APPSC నిర్వాకం.. 150 మంది అభ్యర్థులు పరీక్షకు దూరం

ఏపీపీ ఎస్సీ అధికారుల నిర్వాకం వల్ల 150 మంది అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పరీక్షకు దూరమయ్యారు. ఏపీపీఎస్సీ  పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఆదివార

Read More

ప్రయాణికులపై బ్లేడుతో దాడిచేసిన బిచ్చగాళ్లు

రైల్వే స్టేషన్ లో నిదురిస్తున్న ప్రయాణికులపై బ్లేడుతో దాడిచేశారు ఇద్దరు యాచకులు. ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్ లో శనివారం

Read More