ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాతపట్నం,మెళియాపుట్టి మండలాలోని పెద్దమల్లిపురం, కొయికొండ, చిన్నమల్లిపురం,రట్టిణి ప్రాంతాల్లో పంట పొల
Read Moreఅరుణోదయ రామారావు హఠాన్మరణం
ప్రజా కళాకారుడు అరుణోదయ రామారావు (65) మృతి చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు బంధువులు.
Read Moreచెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
కృష్ణాజిల్లా గన్నవరం కోనాయి చెరువులో ప్రమాదవశాత్తు పడిని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృత దేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన పోల
Read Moreగ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు APPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు పావుగ
Read Moreగడ్డివాము అంటుకుని 20 ఇండ్లు దగ్ధం
కృష్టా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు NTR కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 20 ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఈ
Read Moreరంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకా
Read Moreమోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లం
ప్రధాని మోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ఓపికగా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందన్న
Read Moreరెచ్చిపోతున్న హ్యాకర్లు : 8వేల వెబ్ సైట్స్ డేటా చోరీ
తెలుగు రాష్ట్రాలపై ఆన్ లైన్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లపై కన్నేశారు. ఈ డిస్కంలకు చెందిన వెబ్ స
Read Moreతాగునీటి గొడవలో కొడుకు మృతి.. మరణవార్త విని తల్లి గుండె ఆగింది
కడప : తాగినీటి కోసం గొడవపడ్డ ఘటనలో తల్లీకొడుకు మరణించిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాజపేటలో శుక్రవారం రాత్రి తాగునీటి కోసం రెండు కుటుంబాల
Read MoreYS జగన్ లండన్ పర్యటన రద్దు
YSRCP అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దయింది. లండన్లో చదువుకుంటున్న కూతురును చూసేందుకు ఈరోజు కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాల్సి ఉండగా.. జగన్ తన
Read Moreసీఎస్ పై చంద్రబాబు సీరియస్ : నేను నీ దగ్గరకు వచ్చి అడుక్కోవాలా
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్య్యంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ఫణి తుఫాన్పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. సీఎస్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం
Read Moreశ్రీకాకుళం జిల్లాకు తప్పిన Fani ముప్పు
శ్రీకాకుళం జిల్లాకు ఫొని తుఫాన్ ముప్పు తప్పిందని జిల్లా కలెక్టర్ నివాస్ చెప్పారు. జిల్లాకు దూరంగా తీరం దాటడంతో పెను ముప్పు తప్పినట్టేనని అన్నారు.తుఫా
Read Moreఆంధ్రా వాటర్ లో క్వాలిటీ లేదట: కేటగిరీ ‘సీ’లోనే నది నీళ్లు
ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీ
Read More












