ఆంధ్రప్రదేశ్

ఏపీ తీరం దాటిన Fani తుఫాను

బంగాళా ఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాన్ ఆంద్రప్రదేశ్ లోని  తీరం దాటింది. దీని ప్రభావం నాలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. దాదాపు 10 వేల గ్రామాలు, 52 పట్టణాలు

Read More

ఆంధ్రా నీళ్లలో క్వాలిటీ లేదట!

ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి,తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీ స

Read More

మహిళా మెడికో చెయ్యిలాగాడు : AP పోలీసు దురుసు ప్రవర్తన

వెస్ట్ గోదావరి జిల్లా : మల్కాపురం అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ASRAMSలో విద్యార్థినుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమ్మర్ సెలవులు ఇవ

Read More

అన్నం లేక మన్ను తిన్న చిన్నారి మృతి..!!

కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఆకలిచావు కలకలం రేపుతోంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించి మట్టి తిని అనారోగ్యం

Read More

ఈనెల 6న ఏపీలో 5 చోట్ల రీపోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల ఎన్నికల రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఈ రీపోలింగ్ జరగనుండగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ర

Read More

ఆస్తి వివాదం.. భార్య, మామ పై హత్యాయత్నం!

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది.  కట్టుకున్న భార్యను, మామను కారుతో ఢీ కొట్టి చంపబోయాడు. అయితే గాయాలతో వాళ్లిద్దరు బయటపడ్డారు. ఈ ఘటన టంగుటూరు మండలం తూ

Read More

ఫోని ఎఫెక్ట్.. శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ ఫోని తుఫాన్‌  తీవ్ర పెను తుఫాన్ గా మారుతోంది. గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్ర‌భావం ఉత్త‌రాంధ్ర‌ప

Read More

లలితా జ్యువెలరీలపై తనిఖీలు

వైజాగ్: ఆంధ్రప్రదేశ్‌లో లలితా జ్యువెలరీ షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖ సహా

Read More

ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా…

ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాకినాడ జేఎన్‌టీయూ ఝలక్ ఇచ్చింది. ఎంసెట్ ఫలితాలను మే మూడో వారంలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది.

Read More

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధప

Read More

మంత్రి సోమిరెడ్డి సమీక్షకు అధికారులు డుమ్మా

ఏపీ వ్యవసాయ శాఖ  మంత్రి సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు డుమ్మా కొట్టారు.  రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవుపై ఈ నెల 30 న సమీక్ష నిర్వహించాలని సో

Read More

ఆర్జీవీ సైకో డైరెక్టర్ : యామిని

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ

Read More

యువతిని కొబ్బరి తోటలో నరికి చంపిన ప్రేమోన్మాది

తూర్పు గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో ప్రేమోన్మాది ఓ యువతిని కొబ్బరి తోటలో హత్య చేశాడు. మృతురాలిని మహితగా, హంతకుడిని మహేష్‌గా గుర్తించారు ప

Read More