ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈవీఎంలు, వీవీ

Read More

ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

ఏపీలో సీఎస్, సీఎంల మధ్య వార్ పీక్స్ కు చేరింది. ఈనెల 10న కేబినెట్ భేటీ నిర్వహిస్తా, ఎవరడ్డుకుంటారో చూస్తానంటూ శపథం చేసిన సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు స

Read More

విద్యుత్ తీగలు తగిలి కాలిపోయిన లారీ..

కృష్ణా జిల్లా మైలవరం దగ్గర ఓ లారీ మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. గణపవరం క్రాస్ రోడ్డు దగ్గర ఇటుకల బట్టీలో బూడిదను డంప్ చేసి వస్తున్న టిప్పర్ కు విద్య

Read More

మా పోరాటం రాజకీయాల కోసం కాదు: చంద్రబాబు

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఈసీ కమిషనర్లతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..

Read More

సీఎస్ ఎల్వీ తో భేటీ అయిన ద్వివేది

ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించాల్సిన క్యాబి

Read More

పోలవరం విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలి: ఉండవల్లి

పోలవరం విషయంలో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నాణ్యత పాటించకుండా, స

Read More

ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే : కేఏ పాల్

సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వార్న

Read More

చంద్రబాబు పోలవరం సర్వే.. అధికారులు డుమ్మా

అధికారంలో లేనప్పడు ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈసీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అవేవీ పట్టని చంద్రబాబు ..

Read More

ఏపీ ప్రజలకు RTGS హెచ్చరిక

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది

Read More

APPSC లో టీడీపీ అనుబంధ ప్రశ్నలా.?: అంబటి

మే 23 తర్వాత చంద్రబాబు క్యాబినేట్ పెట్టలేడని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ ..  ఎన్నికల తర్వాత చంద్

Read More

ప్రైవేట్ బస్సు బోల్తా..30 మందికి తీవ్ర గాయాలు

ప్రైవేట్ బస్సు బోల్తాపడ్డ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రమణ ట్రా

Read More

కేసీఆర్ కు లేని ఎన్నికల కోడ్ నాకెందుకు? : చంద్రబాబు

బీహార్, జార్ఖండ్ లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల విభజన వేరు, ఆంధ్రప

Read More

ఏసీబీ అధికారిణికి అదనపు కట్నం వేధింపులు

ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారిణికి వరకట్న వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ అధికారిణి. కృష్ణా

Read More