ఆంధ్రప్రదేశ్
మే 23న చంద్రబాబు మాజీ కావటం ఖాయం: అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే గత కొన్ని రోజులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్న
Read Moreఈసీపై మండిపడ్డ ఏపీ నేతలు
ఏపీలో జరిగిన ఎన్నికల తీరు, పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై పలు పార్టీలకు చెందిన నేతలు ఈసీపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన
Read More130 సీట్లు పక్కా గెలుస్తాం: చంద్రబాబు
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం తమదే విజయమని పేర్కొన్నా
Read Moreప్రముఖ సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు మృతి
ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు శుక్రవారం కన్నుమూశారు. దీక్షితులు గతంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ గా పని చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అ
Read Moreభారీ భధ్రత మధ్య కడప EVMల తరలింపు
పటిష్టమైన బందోబస్తు మధ్య కడప నగరంలోని EVM లను స్ట్రాంగ్ రూం కు తరలించారు. ఇప్పటి వరకు మూడు నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు తరలించినట్టు పోల
Read Moreఏపీ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్
విజయవాడ: ఏపీ ఇంటర్ రిజల్స్ రిలీజ్ అయ్యాయి. ఇంటర్వ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం గ్రేడింగ్ లో రిజల్స్ వెల్లడించా
Read Moreఅనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తనకల్లు, నల్లచెర్వు మండలాల దగ్గరలోని 42వ నేషనల్ హైవేపై మినీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగుర
Read Moreనేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్
ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్త
Read Moreఎన్నికల కమిషన్ కు చంద్రబాబు లేఖ
రాష్ట్రంలో ఎన్నికల వేళ జరిగిన పలు హింసాత్మక ఘటనలపై మరియు ఈవిఎంల వైఫల్యంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమీషన్ కు లేఖలు రాశారు. ఈసీతో పాటు ర
Read Moreలేడి కానిస్టేబుల్ దారుణ హత్య
ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళుతున్న ఓ లేడి కానిస్టేబుల్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హతమార్చారు. ఈ దుర్ఘటన ఏపీ లోని విశాఖ పట్
Read Moreటీడీపీ నేతల దాడిలో వైసీపీ కార్యకర్త మృతి
ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాయలసీమలోని రెండు జిల్లాల్లో రెండు పార్టీలకు చెందిన నేతలు మరణించడం రాష్ట్రంలో తీవ్ర క
Read Moreమిగతా వాళ్ల పరిస్థితి ఏంటీ.? కోడెల
గుంటూరు: తనపై వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం దారుణమని ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అన్నారు. తన సొంత నియోజక వర్గం సత్తెనపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గిం
Read Moreతాడిపత్రిలో టీడీపీ,వైసీపీ వర్గాల దాడి..ఒకరు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నా
Read More











