ఆంధ్రప్రదేశ్
పులికాట్ సరస్సులో పడ్డ బస్సు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పులికాట్ సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 80 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Moreఅగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన సీఎం జగన్
అమరావతి, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో మోసపోయిన డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. తొలి విడతలో భాగంగా
Read Moreటీడీపీకి ఝలక్.. సాధినేని యామిని రాజీనామా
టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బయటికొచ్చారు. తాజాగా టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన యామిని సాదినేని ఆ పార్టీక
Read Moreటీఎస్ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీలో ఉండదు: మంత్రి నాని
అమరావతి: ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమ్మె విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని మందలిస్తున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ
Read Moreటీటీడీ: తిరుమలలో వసతి గదుల అద్దె భారీగా పెంపు
దాదాపు డబులు చేసిన టీటీడీ.. వెంటనే అమలు తిరుమలలో భక్తులకు అద్దెకు ఇచ్చే వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. పలు గెస్ట్ హౌస్ లలో
Read Moreఅక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి సీజ్
విజయవాడ: ఉల్లిపాయలకు కృత్రిమ కొరత సృష్టించి అమాంతం ధర పెంచాలని చూస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు
Read Moreలారీ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం
ఏపీ: లారీ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన వైజాగ్ లో జరిగింది. లంకెలపాలెం జంక్షన్ లో తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. రెండింటిలో ఒకటి బొగ్
Read Moreమీడియా గొంతు నొక్కుతున్నరు
తెలంగాణ, ఏపీ సర్కార్లపై జర్నలిస్టుల మండిపాటు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను హరిస్తున్నాయని ఆలిండియా వర్కి
Read Moreస్విగ్గీ, జొమాటోలపై హోటల్స్ బ్యాన్
ఈ నెల 11వ తేది నుంచి అమరావతిలో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్ బ్యాన్ కానున్నాయి. ఫుడ్ ఆర్డర్లపై ఫుడ్ యాప్ లు తీసుకుంటున్న కమీషనే ఇందుకు కారణం. ప్రస్తుతం
Read Moreఅది టీడీపీ చడ్డీ గ్యాంగ్.. పవన్ ఆ పార్టీ అంబాసిడర్
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల తీరుపై పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని చడ్డీ గ్యాంగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు వైస
Read Moreమరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలి: రమణదీక్షితులు
తిరుమల: మరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని అర్చకులు రమణదీక్షితులు అన్నారు. పదవీవిరమణ చేయించిన వారిని తిరిగి విదుల్లోకి తీసుకోవడంపై
Read Moreమా పొలం.. ఎవరికో పట్టా: MRO ఆఫీస్లో ఉరేసుకోబోయిన రైతు కుటుంబం
చిత్తూరు: ఓ వైపు అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై రెవెన్యూ అధికారుల ఆందోళనలు.. మరోవైపు పొలం పట్టాదారు పాసు పుస్తకాల అన్యాయం జరిగిం
Read Moreవిజయారెడ్డి ఘటనతో మరో తహసీల్దార్ ముందు జాగ్రత్త
నిజాయితీతో పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటున్న పబ్లిక్ కర్నూల్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో తన ఆఫీస్లోనే హత్యకు గురైన
Read More












