ఆంధ్రప్రదేశ్

నిన్న గుడివాడ.. నేడు గన్నవరం: నియోజకవర్గాలు మారలేకే పార్టీ మారా

తెలుగు దేశం పార్టీకి కృష్ణా జిల్లాలో మరో షాక్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్ టీడీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా చేరి

Read More

కర్నూలులో వాటర్ బెల్: బడి పిల్లలకు స్టీల్ వాటర్ బాటిళ్లు పంచిన ఎమ్మెల్యే

కర్నూలు స్కూల్‌లో రోజూ రెండుసార్లు వాటర్ బెల్ ఆరోగ్యం కోసం వాటర్ బెల్: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలు: ప్రభుత్వం స్కూళ్లలో ప్రత్యేకంగా వాటర్ బ

Read More

ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా గురువారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీలం సహాని. సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో సీఎస్ గా బ

Read More

పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు

జగన్ రెడ్డి అని తాను సంబోధిస్తే పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని జనసేన అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను ఏం పిలవాలో వైసీపీ నేతలే

Read More

టీడీపీకి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాజీనామా

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది.  ఓ వైపు ఇసుక పాలసీకి వ్యతిరేకంగా విజయవాడ ధర్నాచౌక్ లో చంద్రబాబు 12గంటల దీక్ష చేస్తుంటే…ఆ పార్టీకి చెందని కీలక

Read More

నిరసన దీక్షలో బాబు మెయిన్ డిమాండ్లివే

ఏపీలో ఇసుక కొరతతో నిర్మాణరంగం కుదేలయ్యింది. పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు. కొందరైతే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటన్నింటిని పర

Read More

ఏపీ తొలి మహిళా సీఎస్ గా నీలం సాహ్ని..

ఏపీ తొలిమహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిఇవాళ (గురువారం) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జా

Read More

ఏపీలో ఇవ్వాళ చంద్రబాబు దీక్ష

అక్రమార్జన కోసమే ఇసుక కొరత: చంద్రబాబు అమరావతి, వెలుగు: అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు మాఫియాలుగా ఏర్పడి రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని టీడీపీ చీఫ్, మా

Read More

కర్నూలు జిల్లాలో విషాదం.. సాంబారు గిన్నెలో పడి విద్యార్ధి మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. వేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఓ ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు చెందిన పురుషోత్తమ్

Read More

భాషను మంటకలిపితే మట్టి కొట్టుకుపోతారు: పవన్

బాషను చంపుకోవటం అంటే ఉనికిని చంపుకోవడమేనని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. బుధవారం ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలోని విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో విక

Read More

తిరుపతి లడ్డూ ధర భారీగా పెంపు?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోకుండా కొండ దిగరు. తమ బంధువులకు , మిత్రులకు ఇవ్వడం కోసం వీలైనన్నీ లడ్డూలు తీసుకురావడాని

Read More

MRO ఆఫీస్‌కు పెట్రోల్ డబ్బాతో వచ్చిన దంపతులు

మా స్థలం మరెవరి పేరుతోనో రికార్డుల్లో పెట్టారు  పదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదంటూ ఆత్మహత్యాయత్నం కర్నూలు: స్థలం విషయంలో తమకు అన్యాయం చేశారంటూ

Read More

ఉప రాష్ట్రపతిపై సీఎం వ్యాఖ్యలు సరికాదు : కిషన్ రెడ్డి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై సీఎం జగన్ వాఖ్యలను ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. జగన్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మా

Read More