ఆంధ్రప్రదేశ్

టీడీపీ లీడర్ రాజేంద్రప్రసాద్‌కు ఎమ్మెల్యే వంశీ క్షమాపణ

విజయవాడ: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణలు చెప్పారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను బట్టే తాను అలా మాట్లాడవలసివచ్చిందని అ

Read More

డాక్టర్‌నంటూ 20మంది యువతులకు ట్రాప్

విశాఖపట్నం: డాక్టర్‌నంటు యువతులకు లోబరుచుకుని వేధించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం లోని కంచెరపాలేంలో జరిగింది.

Read More

పార్టీ మారితే అనర్హత వేటు తప్పదు: ఏపీ స్పీకర్ హెచ్చరిక

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే అయినా సర

Read More

కార్టూన్ పోస్ట్ చేసి జగన్ పై సెటైర్ వేసిన పవన్

ఏపీలో  వైసీపీ, జనసేన మద్య ఇసుక దుమారం రేగుతోంది. మూడు పెళ్లిళ్లు అంటూ తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన సీఎం జగన్ పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ

Read More

పరీక్షకు లేటుగా వచ్చిన 399 మంది విద్యార్థులు.. కారణమేంటంటే..

తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు

Read More

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఒకరు మృతి.. మరో ముగ్గురికి గాయాలు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దోనబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు ఆగిఉన్న లార

Read More

మందు కోసం ఏపీ నుంచి తెలంగాణకు క్యూ

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు పెరగడంతో పాటు…టైం లిమిట్ విధించడంతో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు క్యూ కడుతున్నారు మద్యం ప్రియులు. దీంతో ఏపీ బోర్డర్ లోని తె

Read More

చనిపోయిన దూడను ఎత్తుకెళ్లిన వ్యక్తిపై ఆవు దాడి – వీడియో

తల్లి మనసు ఆక్రోషించింది. కోపం కట్టలు తెంచుకుంది.. తన దూడను కోల్పోయిన ఘటన ఓ ఆవును ప్రశాంతంగా ఉండనీయలేదు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా మచిలీపట్

Read More

జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ సోదాలు 

టీడీపీ నేత  జేసీ దివాకర్ రెడ్డి  మాజీ పీఏ  సురేష్ రెడ్డి  ఇంటిపై  ఏసీబీ సోదాలు  చేస్తున్నారు.  అనంతపురం జిల్లా  రాంనగర్ లోని  సురేశ్ రెడ్డి ఇంట్లో   

Read More

50 మంది కార్మికులు చనిపోతే మౌనంగా ఉండాలా?

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్య చేసిందని విమర్శించారు. భవన

Read More

శ్రీవారి సేవలో ‘దీప్ వీర్’

బాలీవుడ్‌‌  జంట దీపికా పదుకొనె, రణవీర్‌‌ సింగ్‌‌ పెళ్లి రోజును తిరుమల వెంకన్న సన్నిధిలో జరుపుకున్నారు. బుధవారం తిరుమలకు చేరుకున్న వీరు రాత్రి ఇక్కడే బ

Read More

జగన్ తో కలిసి నడుస్తా: వల్లభనేని వంశీ

అమరావతి, వెలుగు: టీడీపీకి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, ఇక నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో కలిసి నడుస్తానని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప

Read More

జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌ని వాడుకుని వదిలేయలేదా?

సెల్‌ఫోన్ కనిపెట్టారుగా.. ఆ టెక్నాలజీ కూడా కనిపెట్టండి వరదల్లో ఇసుక తీసే సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టండి ఆ శక్తి మీకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్త

Read More