ఆంధ్రప్రదేశ్

ఏపీలోనూ లాక్ డౌన్: ఫ్రీగా బియ్యం, పప్పుతో పాటు రూ.1000

మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్ర

Read More

విజయవాడలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌

విజయవాడలో ఓయువకుడికి కరోనా సోకడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో ఏప్రిల్ 14 వరకు 144 సెక్షన్ విధించింది. ప్రజలంతా సోమవారం నుంచి స్వచ్ఛందంగా కర్ఫ

Read More

వైద్యం అందక..తోటలోనే ప్రసవించిన మహిళ

కృష్ణా జిల్లా జి. కొండూరులో  ఓ మహిళ దిక్కుతోచని స్థితిలో తోటలోనే ప్రసవించింది. కుంటముక్కలలో మామిడితోటలో కాపలా ఉంటున్న ఒరిస్సాకు  చెందిన సునీత అనే మహిళ

Read More

ఆర్టీసీ సర్వీసులు బంద్.. అదే బాటలో ప్రైవేట్ ట్రావెల్స్

మచిలీపట్నం: జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్న

Read More

కరోనాతో తిరుమల బంద్.. అయినా కొండపై పెళ్లిచేసుకున్న జంట

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దాంతో భక్తులు లేక తిరుమల బోసిపోయింది. కానీ, ఓ జంట మాత్రం అనుకున్న ముహూర్తానికే శ

Read More

తిరుమలలో అంతా సైలెన్స్​ : యాదాద్రిలో ఫస్ట్​ టైం..!

ప్రతిరోజు లక్ష మంది భక్తులతో సందడిగా ఉన్న తిరుమలకొండ నిశ్శబ్దంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా శుక్రవారం మధ్యాహ్నం నుండి భక్తులను దర్శనానికి

Read More

ఏపీలో హై అలర్ట్.. ఆ వృద్ధుడు ఎవరెవర్ని కలిశాడో ఆరా?

ఏపీలో కరోనా విస్తరిస్తుండటంతో  వైద్యశాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. విశాఖలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతడు ని

Read More

తిరుమలలో కరోనా కలకలానికి తెర

తిరుమలలో కరోనా కలకలానికి తెర పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన దయా శంకర్‌ (65) అనే భక్తుడికి కరోనా టెస్టు నె

Read More

టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు దర్శనం బంద్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్యాహ్నం  అత్యవసర సమావేశమైన అధికారులు.. తిరుమలకు భక

Read More

31 వరకు ఏపీలో విద్యాసంస్థలు బంద్

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం హై అలర్ట

Read More

మలేషియా నుంచి విశాఖకు 185 మంది స్టూడెంట్స్

                ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని తేల్చిన డాక్టర్లు మలేసియాలో చిక్కుకున్న 185 మంది ఇండియన్ స్టూడెంట్లు బుధవారం ప్రత్యేక విమానంలో విశాఖపట

Read More

తేనె కోసం చెట్టెక్కి.. కరెంట్ షాక్‌తో మృతి

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో విషాదం జరిగింది. తేనె కోసం చెట్టెక్కిన ఇద్దరికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడిక్కడే చెట్టుపై ఒకరు మృతి

Read More

పంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి

ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంతాలు పట్టింపులు వదిలి ము

Read More