ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ మ‌ర్క‌జ్ ఘ‌ట‌నకు దురుద్దేశాలు అంట‌గ‌ట్టొద్దు

క‌రోనాపై భార‌తీయులంతా ఒక్క‌టిగా పోరాడాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఢిల్లీ మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌కు దురుద్దేశాలు ఆపాదించొద్ద‌ని, క‌

Read More

ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తుంది. ఇవాళ మరో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా 4, కడప 4, గుంటూరు 3, కర్నూల్ జిల్లాలో 3 ,చిత్తూరు,ప్రకాశం జిల్లాల్లో ఒక్కో పాజ

Read More

ఆక‌లితో అల‌మ‌టిస్తున్న మూగ‌జీవాలు

విశాఖ‌: లాక్ డౌన్ కారణంగా అరకు విశాఖ ఘాట్ రోడ్ లో మూగ జీవాలకు ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. లాక్ డౌన్ రూల్ ఉండ‌టంతో ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు టూరిస్టు

Read More

ఏపీలో కరోనా తొలి మరణం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 72 మంది చనిపోయారు. తాజాగా ఏపీలో కరోనా తొలి మరణం నమోదయింది. విజయవాడ కుమ్మరిపాలెంక

Read More

ఏపీలో 161 కి చేరిన కరోనా కేసులు

గత మూడు రోజులుగా ఏపీలో కరోనా కేసులు  విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ(శుక్రవారం) ఉదయం 10 గంటల  వరకు ఏపీలో కరో

Read More

ఏపీకి అరబిందో ఫార్మా భారీ సాయం

రూ. 11 కోట్ల కరోనా సాయం చేసిన అరబిందో ఫార్మా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ధాటికి 51 వేల మందికి పై

Read More

చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ వీడియో తీసి..

ఏపీ: త‌న చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ ఓ యువ‌కుడు సెల్పీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న గురువారం చిత్తూరు జిల్లాలో జ‌రిగింది. ప్ర‌స్తుతం లాక్

Read More

ఏపీలోకొత్తగా 21 పాజిటివ్.. 132 కు చేరిన కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. ఏపీలో నిన్నఒక్కరోజే(బుధవారం) 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇవాళ (గురువ

Read More

ఏపీలో 111కి పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. బుధవారం ఒక్క రోజే 67 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని నిజాముద్దీన్​ మర్కజ్​లో జ

Read More

క‌రోనా సోకిన‌వాళ్ల‌ను పాపం చేసిన‌ట్లు చూడొద్దు

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోందని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వానిక

Read More

రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 43 కొత్త కేసులు

ఏపీలో 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు మొత్తంగా పాజిటివ్ కేసులు 87కు చేరిక కరోనా వైరస్ ఆంధ్రపదేశ్ లో విజృభిస్తుంది. కేవలం 12 గంటల సమయంలో 43 కొత్త కేసు

Read More

ఉద్యోగుల శాలరీపై స్పష్టతనిచ్చిన ఏపీ సీఎం

అమరావతి, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారా

Read More

ఇంట్లోనే శ్రీరామనవమి పూజలు చేసుకోవాలి: ఏపీ ప్రభుత్వం

కరోనాను అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఏప్రిల్ 2న శ్రీరామనవమి పండుగ కావడంతో…దీన

Read More