ఆంధ్రప్రదేశ్
అధిక ధరలపై మారు వేశంలో జేసీ ఆరా
విజయనగరం జాయింట్ కలెక్టర్ చేసిన సర్ ఫ్రైజింగ్ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా స్టైల్లో మారు వేశంలో వచ్చి కూరగాయల మార్కెట్ లో తనిఖీ చ
Read Moreరెండు విడతలుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు వేతనాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సాలరీలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఆ రాష్ట్ర సీఎం జగన్ చెప్పినట్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెల
Read Moreఏపీలో కొత్తగా 17 కేసులు…40కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. కేవలం 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై
Read Moreమత ప్రార్ధనల్లో పాల్గొన్న 711మందికి కరోనా టెస్ట్
ఢిల్లీ నిజాముద్దిన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున హాజరైనట్లు సమాచారం. ఈ ప్రార్ధనల్లో పాల్గొన్న ఇతర ప్రాంతాలకు చెంద
Read Moreలాక్ డౌన్ తో 14వ తేదీ వరకు శ్రీవారి దర్శనం బంద్
లాక్ డౌన్ తో ఇప్పటికే శ్రీవారి దర్శనాలను నిలిపేసిన TTD పాలక మండలి… ఏప్రిల్ 14 వరకు రద్దు నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. దీంతో పాటు తిరుమలకు వెళ్లే
Read Moreపీఎం కేర్స్, సీఎం రిలీఫ్ ఫండ్స్ కు ఏపీ గవర్నర్ హరిచందన్ విరాళాలు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ విరాళాలు ప్రకటించారు.
Read Moreమరో ఇద్దరికి పాజిటివ్..ఏపీలో 23 కు చేరిన కరోనా కేసులు
కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కాకినాడ సిటీకి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రి
Read Moreఉదయం 11 గంటల వరకే బయటకు అనుమతి : సీఎం జగన్
లాక్డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్… అధికారులను ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లో లాక్డౌన్ సమయం కుదిస్తామని తె
Read Moreఏపీలో మూడు సార్లు ఉచితంగా రేషన్
లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు మూడుసార్లు ఉచిత రేషన్ సరుకులు అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇవాళ(శనివారం) ఆ రాష్ట్ర
Read Moreఏపీలో 13కు చేరిన కరోనా కేసులు
అమరావతి, వెలుగు: ఏపీలో మరో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం విశాఖపట్నం, గుంటూరులో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. విశాఖపట్నంలో వైరస్ సోకిన బాధితుడి కు
Read Moreకరోనా పర్యవేక్షకులుగా ఏపీకి నిర్మలా, తెలంగాణకు కిషన్ రెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో వైర
Read Moreకరోనా సోకిందనే అనుమానంతో దంపతుల ఆత్మహత్య
రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో దారుణం జరిగింది. కరోనా సోకిందనే అనుమానంతో దంపతులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన రమేష్ ఆ
Read Moreఏపీలో 11కు చేరిన కరోనా కేసులు.. విజయవాడలో మరో యువకుడికి వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది. కృష్ణా జిల్లా విజయవాడలో 28 ఏళ్ల యువకుడికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం
Read More












