ఆంధ్రప్రదేశ్
ఏపీ SEC గా జస్టిస్ కనగరాజు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు నియమితులయ్యారు. దీంతో ఇవాళ విజయవాడలో ఆయన భాధ్యతలు చేపట్టారు. రాష్
Read Moreరాష్ట్రంలో కొత్తగా 16 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరో
Read Moreఎన్నికల కమిషనర్ ను తొలగించిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన
Read Moreమంచి నీళ్లు అనుకొని శానిటైజర్ తాగాడు
అనంతపురం జిల్లా: పొరపాటున మంచి నీళ్లు అనుకొని ఓ వ్యక్తి శానిటైజర్ తాగాడు. ఈ సంఘటన శుక్రవారం ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల
Read Moreఅర్చకులకు రూ.5,000 సాయం: మంత్రి వెల్లంపల్లి
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేతతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్
Read Moreతీవ్ర విషాదం.. నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి
ఆకాల వర్షం నెల్లూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. దగదర్తి మండలం చెన్నూరులో పిడుగుపడ
Read Moreకృష్ణా జిల్లాలో భారీ వర్షం
కృష్ణా జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కు
Read Moreఏపీలో నలుగురు డాక్టర్లకు కరోనా
ఏపీలో కరోనా కలకలం రేపుతుండగా..తాజాగా నలుగురు డాక్టర్లకు కూడా ఈ మహమ్మారి సోకడంతో భయాందోళనలో ఉన్నారు ప్రజలు. బుధవారం కొత్తగా 19 కరోనా ప
Read Moreభర్త అంత్యక్రియలు..వాట్సాప్ వీడియోలో వీడ్కోలు పలికిన భార్య
విశాఖ లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మరణించిన యువకుడికి అతని కుటుంబసభ్యులు వాట్సాప్ లో వీడ్కోలు పలకడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. విశాఖ జిల
Read Moreకరోనా వ్యాప్తి కట్టడిలో టీటీడీ మరో ముందడుగు
లాక్ డౌన్ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేదలకు భోజనం, అల్పాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం వందల సంఖ్యలో టీటీడీ సిబ
Read Moreలారీ ఢీకొని గర్భిణీ స్పాట్ లోనే మృతి
వైజాగ్ : లారీ ఢీకొని గర్భిణీ స్పాట్ లోనే మృతిచెందిన సంఘటన బుధవారం వైజాగ్ లో జరిగింది. కె. కోటపాడుకి చెందిన బోర్ల బుజ్జికి పది నెలల క్రితం వివాహమై
Read Moreఏపీలో 50 నిమిషాల్లోనే కరోనా టెస్ట్ రిజల్ట్
అమరావతి: ఏపీలో కరోనా టెస్ట్ రిజల్ట్స్ 50 నిమిషాల్లోనే అందనున్నాయి. దీని కోసం అవసరమైన టెస్టింగ్ కిట్లను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని మెడ్ట
Read Moreఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 15 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరులో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యా
Read More












