ఆంధ్రప్రదేశ్
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నో
అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో తలపెట్టిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ
Read Moreఏలూరులో అస్వస్థకు కారణాన్ని వెల్లడించిన ఎయిమ్స్
ఏలూరులో అస్వస్థకు లెడ్ హెవీ మెటల్ కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా “లెడ్” అనే హెవీ మెటల్, మరియు
Read Moreధర్మాధికారి రిపోర్టు అమలు చేయాల్సిందే
కరెంటు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కరెంటు ఉద్యోగుల విభజనలో ధర్మాధికారి రిపోర్టును అమలు చేసి తీరాల్సిం
Read More86 టీఎంసీలు ఇవ్వండి:కేఆర్ఎంబీకి తెలంగాణ ఇండెంట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాల కోసం డిసెంబర్ నెలాఖరు వరకు 86 టీఎంసీలు వాడుకునేందుకు రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని కేఆర్ఎంబీకి తెలంగాణ
Read Moreశ్రీశైలంలో కనువిందు చేసిన లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి
కర్నూలు: భూ కైలాసగిరి అయిన శ్రీశైల క్షేత్రంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కనువిందు చేసింది. కార్తీక నాలుగవ సోమవారం సం
Read Moreఏలూరులో వింత రోగ బాధితులను పరామర్శించిన జగన్.. రేపు విచారణ చేయనున్నకేంద్ర బృందం
పశ్చిమ గోదావరి జిల్లా: వింత రోగంతో అస్వస్థతకు గురై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ
Read Moreఏలూరులో పెరుగుతున్న వింత రోగం బాధితుల సంఖ్య
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతరోగం బారిన పడిన బాధితుల సంఖ్య 341కి చేరింది. ఇప్పటికే ఈ వ్యాధి నుంచి కోలుకుని 150 మంది డిశ్చార్జ్ అయ్యారు. 9మందిని వ
Read Moreలారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి
కృష్ణా జిల్లాలో ఇవాళ(సోమవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం బొమ్ములూరు దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమ
Read Moreఏపీలో 667 కరోనా కేసులు, 9 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 667 కరోనా కేసులు నమోదయ్యయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. వైరస్ తో కొత్తగా 9 మంది మృతిచెందారని చెప్పింది. దీంతో కేసుల సం
Read Moreఏలూరులో అంతు చిక్కని వ్యాధి.. 100 మందికి పైగా అస్వస్థత
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఒక్కసారిగా 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు, కళ్లు తిరగడం,వాంతులు ,సొమ్మసిల్లి వం
Read Moreశిశువు మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బందిపై ఆళ్లనాని సీరియస్
అమరావతి : విజయవాడలోని డోర్నకల్ రోడ్డులో ఉన్న ఫ్యామిలీ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్
Read Moreనిత్య పెళ్లి కొడుకు.. సాఫ్ట్ వేర్ అమ్మాయిలే అతడి టార్గెట్..
ప్రేమ పెళ్లి చేసుకొని ఇప్పుడు వదిలించుకోవడానికి వేధిస్తున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసింది ఓ మహిళ. హైదరాబాద్ చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కుర్ర విజయభ
Read Moreరోడ్డు ప్రమాదంలో హిందూపురం సిల్క్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి
మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు తమ సమస్యలపై సీఎంను కలిసేందుకు వెళ్తుండగా గుంటూరు వద్ద ప్రమాదం అనంతపురం: హిందూపురం సిల్క్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Read More











