ఆంధ్రప్రదేశ్
ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన వాహనాన్ని విరాళమిచ్చిన మంత్రి
ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళంగా అందించారు కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బి.శ్రీరాములు. శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట
Read Moreగంజాయి మత్తులో బెజవాడ విద్యార్థులు
విజయవాడ: విజయవాడ విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. గత రెండురోజుల్లో టాస్క్ఫోర్స్ జరిపిన స్పెషల్ డ్రైవ్లో 55 మంది విద్యార్ధులను పోలీసు
Read Moreటీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి
టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొం
Read Moreఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు
హైదరాబాద్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. ఇందులో 16,000
Read Moreకొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వండి: ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లెటర్
హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కారు ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆ రాష్ట్రానికి
Read Moreనాటు బాంబు పేలుడులో గాయపడ్డ బాలుడి మృతి
కర్నూలు: అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో మొన్న జరిగిన నాటు బాంబు పేలుడులో గాయపడ్డ వరకుమార్ (13) అనే బాలుడు చనిపోయాడు. స్కూల్ పక్కనే దాచి ఉంచిన నాటు బ
Read Moreప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్?
అనంతపురం : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువతి చివరకి తన కొడుకుని మోసం చేయడంతోనే సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘట
Read Moreఇవాళ్టి ఏపీ కరోనా అప్డేట్
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నిన్న రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమ
Read Moreసర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సకటాసుర వధ అలంకా
Read Moreఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు
అనుమానంతో తనిఖీ చేసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపు తూర్పుగోదావరి: సాధారణ గూడ్స్ ట్రాలీ ఆటో అది.. ఉల్లి బస్తాలు వ
Read Moreగజ వాహనంపై మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అభయం
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు ద
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,056 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,54,011క
Read More












