ఆంధ్రప్రదేశ్
టీటీడీ పనితీరును మెచ్చుకున్న జమ్మూకాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్
తిరుమలలో పరిశుభ్రత, కోవిడ్ నివారణ చర్యలు ఆకట్టుకున్నాయని జమ్మూకాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాదస
Read Moreఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లకు కరోనా పాజిటివ్
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో స్కూళ్లు తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే ఆసక్తి చూపింది.
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ఫ్లాంట్ టి.పి.పి-2 లో అగ్నిప్రమాదం జరిగింది. టర్బన్ అయిల్ లీక్ అవ్వటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది గమనించడం
Read Moreశ్రీవారి మెట్ల మార్గంలో రేపటి నుంచి భక్తులకు అనుమతి: టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులను రేపటి (గురువారం) నుంచి మెట్ల మార్గంలో అనుమతించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర
Read Moreఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఇందులో 21,438 యాక్టివ్ కే
Read Moreపొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసుల దాడి.. ఛేజ్ చేసి 8 మందిని పట్టుకున్న పోలీసులు.. మరో ఐదుగురు పరార్ అనంతపురం: పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట
Read Moreమాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత
కడప: సీనియర్ రాజకీయ నేత, వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాల
Read Moreఅమెజాన్ లోనూ టీటీడీ డైరీలు..క్యాలెండర్లు
టిటిడి వెబ్సైట్ తోపాటు అమెజాన్లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్ల బుకింగ్ సదుపాయం తపాలా శాఖ ద్వారా విదేశాలకు సైతం చేరవేత తిరుపతి: టిటిడి ప్ర
Read Moreతిరుమలలో వరాహస్వామి విమాన ప్రాకారానికి బంగారు తాపడం
డిసెంబర్ 6 నుంచి 10 వరకు మహా సంప్రోక్షణ తిరుపతి: తిరుమలలో భూ వరాహస్వామి ఆలయ విమాన ప్రాకారానికి బంగారు తాపడం అమర్చాలని టీటీడీ నిర్ణయించింది. వచ్చే డిస
Read Moreవిజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం మోడల్స్ సిద్ధం
విజయవాడ: డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ స్మృతివనానికి తుదిరూపం ఇచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న భారీ కాంస్య విగ్రహం .. స్
Read Moreఏపీ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం.. 8 మంది విద్యార్థులకు కరోనా
దేశవ్యాప్తంగా రోజూ వేల కొద్దీ కరోనా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రభుత్వాలు స్కూళ్లను తెరుచుకోడానికి కూడా అనుమతివ్వడం తెలిసిందే. అయితే
Read Moreఏలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జగన్
పశ్చిమ గోదావరి: ఏలూరులో సుమారు రూ.355 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కరోనా లాక్ డౌన్ తర్వాత
Read Moreఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత షేక్ మస్తాన్ వలి కుమారుడు మృతి యాదాద్రి భువనగిరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో కుమారుడుని పోగొట్టుకున్న ఏపీసీసీ వర్కింగ్ ప్ర
Read More












