ఆంధ్రప్రదేశ్
ఇల్లు కోసం కూడబెట్టిన రూ.5 లక్షలకు చెదలు
సొంత ఇల్లు కట్టుకోవాలని ట్రంకు పెట్టేలో దాచుకున్న డబ్బులు చెదలు పట్టడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు కృష్ణాజిల్లా మైలవరానికి చెందిన జమలయ్య. మైలవరం వాటర్
Read Moreసీఎం ఆఫ్ ది ఇయర్… వైఎస్ జగన్ కు స్కోచ్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మెరుగైన పనితీరు కనబర్చినందుకు జ
Read Moreఆంధ్రా అభిమాని కేసీఆర్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
ఈస్ట్ గోదావరి : సీఎం కేసీఆర్ కు, కేటీఆర్ కు ఆంధ్రాలోనూ ఫ్యాన్స్ ఉంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఆంధ్రా అభిమాని సీఎం కేసీఆర్ కు వెరైటీ గిఫ్ట్ ఇచ
Read Moreసంగమేశ్వరం పై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ
అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టేందుకు వీలులేదన్న ఎన్జీటీ బెంచ్ చెన్నై: కృష్ణా నదిపై.. శ్రీశైలం డ్యాంకు ఎగువన.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంగమేశ్వరం ప
Read Moreఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది
ఎన్జీటీ చెన్నై బెంచ్లో రాష్ట్ర సర్కారు అఫిడవిట్ లిఫ్టును ముందే కంప్లీట్ చేయాలని చూస్తోంది ‘వెలుగు’ పత్రిక ఈ వివరాలతో ఆర్టికల్ కూడా ఇచ్చిందని వెల్
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ విషయంలో ప్రజల సెంటిమెంట్ ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని కేం
Read Moreకష్టాల్లో అభిమాని.. తానున్నానంటూ ఓదార్చిన బాలయ్య
కావలి: సినీ నటులకు మన దేశంలో చాలా క్రేజ్ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కథానాయకు
Read Moreరికార్డ్ స్థాయిలో శ్రీ వారి దర్శనాలు
ఈనెల 19న రథసప్తమి వేడుకలు తిరుపతి: కరోనా నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే… ప్రభుత్వాల ఆదేశాలతో దేవాలయాలు తెరుచుకున్నాయి. కర
Read Moreఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
గతంలో ఆగిన చోట నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు అమరావతి: ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మున్సిపల్ ఎన్నికల ష
Read Moreమద్యం మత్తులో యువకుడు వీరంగం: వివాహ వేడుకలో నలుగురికి కత్తి పోట్లు
డీసీసీ అధ్యక్షులు సురేష్ బాబు అనుచరులు నలుగురికి కత్తి పోట్లు చిత్తూరు జిల్లా : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పచ్ఛార్లపల్లె గ్రామంలో ఆదివారం
Read Moreనీళ్ల పంచాయితీలపై తిరుపతిలో మార్చి 4న భేటీ
దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్న అమిత్ షా మళ్లింపు వాటాపై తెలంగాణ పట్టు గోదావరి– కావేరి అనుసంధానంపై చర్చ హైదరాబాద్, వెలుగు: దక్షిణాది
Read Moreఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చారు.. వాళ్లు మాత్రం పస్తులుంటున్నారు
సహాయం అందుకున్న వారి వివరాలు బయటపెట్టొద్దన్న ‘‘ఫీడ్ ద నీడి గ్రూప్’’ విద్యాబుద్ధులు నేర్పిన ప్రైవేటు పాఠశాల గురువులను పూర్వ విద్యార్థులే ఆదుకోవాలని ప
Read Moreకర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్పురం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ద
Read More












