ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు టూర్లో హైటెన్షన్.. రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధం
తిరుపతి: తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబును పోలీసులు అడ్డుక
Read More‘గేటు దాటి వస్తే జనం తంతారని భయం‘
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీకి అధ
Read Moreహైదరాబాద్-బెంగళూరు బస్సులో 17 కిలోల గంజాయి సీజ్
కర్నూల్: హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో 17 కిలోల గంజాయి పట్టుపబడింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపధ్యం
Read More2937 కోట్లతో టీటీడీ బడ్జెట్.. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
తిరుపతి: రూ. 2937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అలాగే ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతివ్వాలని పాలక
Read Moreకాణిపాకం టెంపుల్కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు
చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఓ ప్రవాస భారతీయుడు (ఎన్.ఆర్.ఐ అజ్ఞాత భక్తుడు) 7 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. చెక్కుని
Read Moreతిరుమలలో విషాదం.. గుండెపోటుతో భక్తుడు మృతి
తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకమార్గంలోని గాలిగోపురం వద్ద ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వస్తు
Read Moreఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
అమరావతి: ఏపీ సచివాలయం వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్యాయత్నం చేశారు. తమ పొలాన్ని ఆన్ లైన్ చేసేందుకు తాహశీల్దార్ కోటి రూపాయలు తీసుకుని కూడా చ
Read Moreక్లాస్ రూమ్లో లేడీ టీచర్ పై కత్తితో దాడి
కత్తిపోట్లతో తీవ్ర గాయాలు.. రాజమండ్రి ఆస్పత్రికి తరలింపు పశ్చిమ గోదావరి జిల్లా: ఇరగవరం మండలం కాకిలేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన చోటు చ
Read Moreకళ్యాణమస్తుకు మరిన్ని ముహూర్తాలు
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం తీర్మానం తిరుపతి: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర
Read Moreశివరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
అమరావతి: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు సీఎం వైఎస్ జగన్ను కలిసి ఆహ్వానించారు శ్రీశైల దేవస్ధానం శ్రీశైలం ఈవో కేఎస్ రామ
Read Moreఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు
రీనోటిఫికేషన్ కు నో చెప్పిన హైకోర్టు రేపట్నుంచి ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు గతంలో
Read Moreభారీగా పెరిగిన అలిపిరి టోల్ గేట్ చార్జీలు
తిరుపతి: అలిపిరి దగ్గర ఉన్న టోల్గేట్ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్గేట్ ఛార్జీల్లో సవరణల
Read Moreఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
తిరుమల : రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు చిన్నజీయర్ స్వామి. అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని….చిన్నజీయర్ స్వామి
Read More












