ఆంధ్రప్రదేశ్
శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు
కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే పాదయాత్ర భక్తుల కోసం దేవస్థ
Read Moreఏపీలో ముగిసిన నాలుగో విడత పంచాయతీ పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలా
Read Moreతెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదు
హైదరాబాద్: మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి కీలక కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదన్నారు. ఎన్నికల స
Read Moreవిమానం ల్యాండ్ అవుతుండగా.. కరెంటు స్తంభాన్నిఢీకొన్న రెక్కలు
గన్నవరం ఎయిర్ పోర్టులో ఘటన విజయవాడ: దోహా నుంచి విజయవాడకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తృటిలో తప్పిపోయింది. విమానం ల్యాండ్ అవుతుడగా.. వి
Read Moreవిభజన వల్ల నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి
నీతి ఆయోగ్ సమావేశంలో మోడీని కోరిన జగన్ అమరావతి: ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేయడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ము
Read Moreషర్మిల నోట జై తెలంగాణ మాట
హైదరాబాద్ : తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్నదే తన కోరికని.. మీరంతా తోడుంటే అది సాధ్యమన్నారు.. వైఎస్.షర్మిల. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా
Read Moreటీఆర్ఎస్ని ఎలా ఎదుర్కొవాలి? 11 ప్రశ్నల ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చిన షర్మిల
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులు, వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. వారితో కలిసి లోటస్పాండ్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. టీఆర్
Read Moreస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం.. పార్లమెంట్ లో పోరాటం చేస్తం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో 25క
Read Moreఐపీఎల్ వేలం: కడప కుర్రాడికి బంపర్ ఛాన్స్
చెన్నైలో గురువారం జరిగిన ఐపీఎల్ 2021 వేలంపాటలో కడప యువ క్రికెట్ ప్లేయర్ స్థానం దక్కించుకున్నాడు. చిన్నమండెం మండలం నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెటర
Read Moreఅంతర్వేదిలో రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మినరసింహాస్వామి రథాన్ని ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం అమరావతి నుండి నే
Read Moreఏడు ప్రధాన వాహనాలపై భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం
సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వైభవంగా నిర్వహిస్తోంది.ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు
Read Moreకుప్పంలో టీడీపీకీ భారీ షాక్..
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది
Read Moreబైక్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొదిలి మండలం తలమళ్ల దగ్గర బైక్ , కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఒంగోలు నుంచి
Read More












