ఆంధ్రప్రదేశ్
రైతులకు క్షమాపణ చెప్పిన ఏపీ మంత్రి
వరి సాగు సోమరిపోతు వ్యవహారం.. అనే వ్యాఖ్యలపై దుమారం నిరసనలతో వెనక్కితగ్గిన మంత్రి శ్రీరంగనాథరాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తిరుపతిల
Read Moreకర్నూలు ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం
వేడుకగా ప్యాసింజర్ విమానాల ప్రారంభోత్సవం బెంగళూరు-కర్నూలు తొలి విమానానికి రాయల్ సెల్యూట్ తొలి ప్యాసింజర్ విమానం నడిపిన పైలట్ వీరా కూడా
Read Moreటిప్పర్ను ఢీకొట్టిన ఆటో .. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టిప్పర్ను
Read Moreఅనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్యే మృతి
కడప: బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. ఆయన గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా
Read Moreనెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి
ఏపీ నెల్లూరు జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు దగ్గర లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ప్రమాద
Read Moreస్పెషల్ ట్రిబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలుంటే .. మళ్లీ దరఖాస్తు చేసుకోండి
హైకోర్టు ఉత్తర్వులతో కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం హైదరాబాద్, వెలుగు: పెండింగ్ భూవివాదాల్లో ఇటీవల స్పెషల్ ట్రిబ్యునళ్లు ఇచ్చిన
Read Moreస్పీడ్ పోస్టులో దేవుని ప్రసాదం
ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ఇంటికి పార్శిల్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల నుంచి భక్తుల ఇంటికే ప్రసాదాలను పంపేందుకు
Read Moreఏపీలో కరోనా విజృంభణ.. ఆ నాలుగు జిల్లాల్లోనే సగానికి పైగా కేసులు
ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో
Read Moreఅనుమానంతో మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్
నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. ఓ మహిళ గొంతు కోసి పరారయ్యాడు కానిస్టేబుల్ సురేష్. లక్ష్మీ నగర్లో నివాసం ఉంటున్న షేక్ ఉన్ని అనే మహిళపై
Read Moreఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని
ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు.ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. నీలం స
Read Moreటీటీడీ ఆధ్వర్యంలో త్వరలో కల్యాణమస్తు..
దరఖాస్తులకు టీటీడీ ఆహ్వానం సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీన కల్యాణమస్తు కార్యక
Read Moreభజనలో పాల్గొన్న 21 మందికి కరోనా
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాల
Read Moreకూతురు,కొడుకు గొంతుకోసి.. తానూ గొంతుకోసుకున్న తల్లి
చిత్తూరు జిల్లా వి. కోటలో దారుణం జరిగింది. కూతరు, కొడుకు గొంతుకోసి ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషాద ఘటన వి. కోట మండలం కొంగాటం పంచాయితీల
Read More












