ఆంధ్రప్రదేశ్

అక్కడ బైకు పార్క్ చేస్తే చాలు.. ఎత్తుకెళ్తున్నారు

వారం రోజుల్లో 7 బైకులు చోరీ తిరుపతి: వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కు చేస్తే చాలు గంటలోనే చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వారం రోజ

Read More

టీఎస్ఆర్టీసీ బస్సులో 16.5 కిలోల గంజాయి పట్టివేత

అలంపూర్ దాటాక పంచలింగాల చెక్ పోస్టులో పట్టుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేసిన కర్నూలు సెబ్ పోలీసులు కర్నూలు: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న

Read More

1500 కోట్ల చీటింగ్.. 10 లక్షల మందిని ముంచారు

20 కోట్ల రూపాయలు ఫ్రీజ్.. 24 మందిని అరెస్ట్ అరెస్టయిన నిందితుల్లో ముగ్గురు ప్రభుత్వ టీచర్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ హైదరాబాద్: ప్రజల అమాయకత్వాన్ని..

Read More

ఏపీలో సర్కార్ స్కూళ్ల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌

మహిళా దినోత్సవం సందర్భంగా పంపిణీకి శ్రీకారం ప్రతి బాలికకు నెలకు 10 నేప్ కిన్స్ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం అమరావతి: ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచి

Read More

చిత్తూరు యువతి సుష్మా అమెరికాలో ఆత్మహత్య

పెళ్లి రద్దుతో మనస్తాపానికి గురైన సుష్మా చిత్తూరు: జిల్లాకు చెందిన  సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. అమెరికాలోని డల్లాస్ లో సాఫ్ట్ వేర

Read More

రేపు ఏపీ బంద్.. మద్దతు ప్రకటించిన వైసీపీ, టీడీపీ

స్కూళ్లు.. కాలేజీలకు సెలవు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు

Read More

బదిలీల్లో స్పౌస్ కేటగిరీని దుర్వినియోగం చేసిన టీచర్లు

ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల బదిలీల్లో మంచి స్థానాలను దక్కించుకునేందుకు కొందరు టీచర్లు తప్పుడు విధానాలు అవలంబించారు. తమ గురించి ఎవరు తనిఖీ చేసి గుర్తి

Read More

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం.. అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. శ్రీశైల దేవస్థానంలో  మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలు గురువారం సంప్రదాయబద

Read More

ఆఫర్ల బాటలో బార్లు.. రెండు పెగ్గులకు ఒకటి ఫ్రీ

ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు కరోనాతో బార్లకు రాని జనం నష్టాలను తగ్గించుకునేందుకు స్పెషల్ ఆఫర్లు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా వల్ల బార్లకు జనం రాకపోవడ

Read More

దారుణం: ఇంటి అద్దె అడిగాడని ఓనర్‌ హత్య

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అమానుషం చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగాడని ఓనర్‌ని రాయితో కొట్టి చంపాడో వ్యక్తి. ఇంటి యజమాని వంగా ప్రసాద్‌ ఇంట్లో అడప

Read More

లారీని ఢీకొట్టిన కారు..నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు నలుగురు ప్రాణాలను బలిగొంది. పెనుగొండ మండలం ఎర్రమంచి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ము

Read More

లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

అనంతపురం పెనుగొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున కియా మోటార్స్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ము

Read More

ఎయిర్ పోర్టులో చంద్రబాబు దీక్ష..

చిత్తూరు జిల్లా తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిరసన దీక్ష కంటిన్యూ అవుతోంది.  చంద్రబాబును తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ట్రూజె

Read More