ఆంధ్రప్రదేశ్

గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి ఇవాళ(గురువారం) కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వా

Read More

తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్నిప్రమాదం

తిరుమల శ్రీవారి ఆలయంలోని వకులా మాత పోటులో ఇవాళ(గురువారం)  అగ్నిప్రమాదం జరిగింది. గోనెసంచులకు మంటలు అంటుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు TTD అధికారు

Read More

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పేలుడు

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ఆవరణలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో

Read More

గృహ విద్యుత్‌కు కనీస ఛార్జీల్లేవు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్‌ను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ నియంత్రణ మండలి (ERC). సగటు యూనిట్‌ ధరను రూ.7.17 నుంచి రూ.

Read More

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన క్లాస్‌-3, క్లాస్‌-4 ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద

Read More

వ్యభిచారం చేయాలని భార్యలపై ఒత్తిడి..నిత్య పెళ్లికొడుకు బాగోతం

ఆంధ్రప్రదేశ్ : విశాఖలో ఓ నిత్య పెళ్లికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని అరుణ్‌ కుమార్‌ అనే వ్

Read More

నా ఓటు హక్కు కోసం హైకోర్టుకైనా వెళ్తా

తన ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఇవాళ్టితో(మార్చి31) తన పదవి కాలం ముగుస్తుండటంతో మీడియాత

Read More

రోజుకు 45వేలమందికే శ్రీవారి దర్శనం

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి రేపటి(బుధవారం) నుంచి 15వేల టైంస్లాట్‌ టోకెన్లు మాత్రమే ఇవ్వనున్నట్లు TTD అదనపు ఈవో ఏ

Read More

ఆ తలనీలాలతో మాకెలాంటి సంబంధం లేదు

మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలు (వెంట్రుకలతో) తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. టీటీడీ తన వద

Read More

మాస్క్ పెట్టుకోలేదని సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ

దేశంలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడొచ్చిన సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్ర

Read More

ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు

YCP ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్‌ ఆపరేషన్లు జ‌రిగాయి. ఇవాళ ఆమెను డాక్టర్లు  ఐసీయూ నుంచి సాధార‌ణ&

Read More

జంట హత్యల నిందితులు..మెంటల్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్

పోలీసు బందోబస్తుతో మదనపల్లె సబ్ జైలుకు తరలింపు పునర్జన్మలపై  మూఢ నమ్మకంతో జనవరి 24న కుమార్తెలను చంపేసిన తల్లిదండ్రులు పోలీసుల రాక కాస్త ఆల

Read More

2 ఆర్టీసీ బస్సులు, గ్యాస్‌ లారీ ఢీ.. ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకరి పేట దగ్గర ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చన

Read More