ఆంధ్రప్రదేశ్
హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రే
తిరుమల: హనుమంతుడి పుట్టినింటిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్లారిటీ ఇచ్చేసింది. ఏడుకొండల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని తేల్చి చెప్పింది.
Read Moreఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 37,922 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,987మందికి పాజిటివ్ వచ్చింది. మరో 35 మంది
Read Moreఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం
ఆంధ్రప్రదేశ్ లో ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయన్నారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలప
Read Moreఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త
అమరావతి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త. వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన
Read Moreహాస్టల్లో కరోనా.. 52 మంది విద్యార్థినీలకు పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నూల్ జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ
Read Moreసాగర్లో ఎక్కువ.. తిరుపతిలో తక్కువ పోలింగ్
తిరుపతి లోక్సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 7 గంటల వరకు సాగింది. సాయంత
Read Moreబ్యాంకులో దాచుకున్న బంగారం మాయం
కరూలు జిల్లా ఉయ్యాలవాడ ఏపీజీబీ బ్యాంకులో ఘటన మొత్తం 17 మంది కస్టమర్లకు చెందిన 1300 గ్రాముల ఆభరణాలు గల్లంతైనట్లు గుర్తింపు తనిఖీలు చేసి విచ
Read Moreఏపీ సచివాలయంలో కరోనా కలకలం
ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కరోనా బెజవాడలో శని,ఆదివారాల్లో వ్యాపార సంస్థల స్వచ్ఛంద బంద్ అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా క
Read Moreవేల మందితో తిరుపతిలో దొంగ ఓట్లు
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీ
Read Moreపరిస్థితిని బట్టి ఎగ్జామ్స్పై నిర్ణయం తీసుకుంటాం
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులన
Read Moreఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. కరోనా
Read Moreఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
విశాఖ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి
Read Moreఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాతథం
ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు ఆలోచిస్తాం –మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి: ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై గందరగోళం చెలరేగడంతో ర
Read More












