ఆంధ్రప్రదేశ్
ఏపీలో సడలిపుంలతో నెలాఖరు వరకు లాక్ డౌన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న విషయం తెలిసి
Read Moreరేపు ఏపీ శాసనమండలిలో మారనున్న బలాబలాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రేపటి నుంచి బలాబలాలు, సమీకరణాలు మొత్తం మారిపోనున్నాయి. ఇప్పటి వరకు మైనారిటీలో బలం లేకుండా ఉండిపోయిన అధికార వైసీపీకి
Read MoreP.V.సింధుకు 2ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ
ప్రముఖ బ్యాడ్మింటెన్ ప్లేయర్ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే 2 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Moreఏపీలో పరీక్షలపై తొలి నుంచి ఒకే స్టాండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై తొలి నుంచి తాము ఒకే మాటపై ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చ
Read Moreగుట్టుచప్పుడు కాకుండా రైట్ కెనాల్ పనులు చేస్తున్న ఏపీ
ఆర్డీఎస్కు ఏపీ గండి గుట్టుచప్పుడు కాకుండా రైట్ కెనాల్ పనులు 4 టీఎంసీల పేరుతో 5 లక్షల ఎకరాలకు నీరు తరలించే కుట్ర సీడబ్ల్యూసీ అనుమతులు లేకుం
Read Moreబీటెక్ చేసింది.. గంజాయి అమ్ముతూ పట్టుపడింది
చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులకు సమాచారం జీతం చాలడంలేదని ప్రియుడితో కలసి గంజాయి అమ్మకంలో దిగింది శ్రీకాకుళంకు చెందిన ఆద్య అలియాస్
Read Moreగ్రూప్1 ఇంటర్వ్యూలు ఆపండి: ఏపీ హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షల ఇంటర్వ్యూలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంటర్వ్యూల నిర్వహణన
Read Moreశ్రీశైలం హుండీ ఆదాయం లెక్కింపు
శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు. కరోనా కారణంగా గత ఏడాది నుంచి వరుసగా లాక్ డౌన
Read Moreవిశాఖలో మావోల ఎన్కౌంటర్.. తెలంగాణ వాసి మృతి
విశాఖపట్నం: మన్యం కాల్పులతో దద్దరిల్లింది. విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండలం ముంప పోలీస్ స్టేషన్ పరిధిలని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టు
Read Moreరిటైర్డ్ IAS కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉదయలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిజికల్ ఎడ్యుకేషన్&
Read Moreఏపీలో జులైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలను జులైలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చే
Read Moreఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేలు సాయం
ఏపీలో వరుసగా మూడో ఏడాది YSR వాహనమిత్ర లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు
Read Moreఏపీలో డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు నడవనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2021-22 విద్యా స
Read More












