ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో భారీ మెజార్టీ దిశగా వైసీపీ

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. అన్ని పార్టీలను కాదని వైసీపీ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని సాధించింద

Read More

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఎంతంటే..

1 లక్ష 14 వేల 299 మందికి పరీక్షించగా 23 వేల 920 మందికి కరోనా నిర్ధారణ 83 మంది కరోనా కాటుతో మృతి   అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర

Read More

అమర రాజా కంపెనీ మూసివేతకు ఆదేశం

ప్రజల ఆరోగ్యానికి ముప్పని నిర్ధారించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు  అమరావతి: చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీ కంపెనీల కు పొల్యూషన్ క

Read More

శ్రీశైలంలో సంప్రదాయబద్దంగా కుంభోత్సవం

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. భూ కైలాస గిరి అయిన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం సంప్రదాయబద్దంగా జరి

Read More

2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ వీఆర్ఓ

అనంతపురం: ఓ రైతుకు పట్టాదారు పాస్ బుక్ ఇచ్చేందుకు రెండు లక్షలు లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు.

Read More

తిరుచానూరు ప్రధాన పూజారి కరోనాతో మృతి

ఇప్పటి వరకు టీటీడీలో 15 మంది ఉద్యోగులు మృతి తిరుపతి: పవిత్ర తిరుమల క్షేత్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ప్రధా

Read More

శ్రీశైలంలో భ్రమరాంబదేవికి ఇవాళ కుంభోత్సవం

శ్రీశైల క్షేత్రంలో ఇవాళ(శుక్రవారం)భ్రమరాంబదేవికి కుంభోత్సవం నిర్వహిస్తారు. చైత్రమాస శుక్రవారం రోజున భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం

Read More

అంత్యక్రియల కోసం భార్య శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లిన వృద్ధుడు

జౌన్‌‌పూర్: భార్య మృత దేహానికి అంత్యక్రియలు జరపడానికి ఓ వ్యక్తి గంటలపాటు సైకిల్ పై తీసుకెళ్లడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. ఉత్తర్&zw

Read More

మంత్రులు పంపిస్తారా?.. మీ పిల్లలవే ప్రాణాలా?

కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకమన్నారు కేఏ పాల్. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ

Read More

కరోనా డెత్: బెడ్స్ లేక అంబులెన్స్‌లోనే కన్నుమూసిన చిన్నారి

విశాఖలో ఘోరం జరిగింది. హాస్పిటల్‌లో చేర్చుకోకపోవడంతో.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి కన్నుమూసింది. అచ్యుతాపురానికి చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకి

Read More

మదనపల్లె జంట హత్యల నిందితులకు బెయిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో

Read More

సెకండ్ వేవ్: 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వేశాఖ

కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తోన్న సమయంలో.. రైల్వే ప్రయాణాలు తగ్గిపోయాయి. దీంతో ప్రయాణికులు లేక రైల్వే స్టేషన్లు బోసిపోవడంతో 10 రైళ్లను తాత్

Read More

ఆక్సిజన్ సరఫరా లోపం.. నలుగురు కరోనా రోగుల మృతి

విజయనగరం మహారాజ ఆస్పత్రిలో ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం మహారాజ ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన చోటు చేస జరిగింది. ఆక్సిజన్ కొ

Read More