ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. ఇటీవల తిరుపతిలో ఓ వ్యక్తికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయిందని ఆ రాష్
Read Moreఅవకాశం వస్తే తెలుగు వాళ్లకు సేవ చేస్తా
తనకు పేరుతెచ్చిన తెలుగు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు మహారాష్ర ఎంపీ నవనీత్ కౌర్. తిరుమల శ్రీవారిని ఫ్యామిలీతో దర్శించుకున్న నవనీ
Read Moreఆదేశాలు ఉల్లంఘిస్తే జైలుకే.. ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక
రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తమ ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేస్తుండడంతో జగన్ సర్కార
Read Moreనదిలో ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి
కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి ఆలయ సమీపంలోని పెన్నానదిలో గల్లంతైన వారిలో ముగ్గురి డెడ్ బాడీలు దొరికాయి. మరొకరి కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తు
Read Moreఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ మధ్
Read Moreకనిపించి మాయమైన తాడేపల్లి గ్యాంగ్ రేప్ నిందితుడు
తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద తచ్చాడుతుండగా గుర్తించిన స్థానికులు కేకలు వేసి పట్టుకునేందుకు ప్రయత్నించగా గూడ్స్ రైలు ఎక్కి పరార్ నిందితులను పట్ట
Read Moreఒక్క విద్యార్థి చనిపోయినా రూ.కోటి పరిహారం ఇవ్వాలి
ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్న ఏపీకి సుప్రీంకోర్టు హెచ్చరిక న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామన్న ఆంధ్రప్రదే
Read Moreరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలి
కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని కృష్ణా రివర్ మేనెజ్మెంట్ బోర్డు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్ప
Read Moreతెలంగాణకు ద్రోహం చేస్తున్నా.. మేఘాకే గులామ్
ఆంధ్రోళ్లపై నిప్పులు చెరుగుడు.. ఆంధ్రా కంపెనీతోనే సర్కారు అంటకాగుడు దక్షిణ తెలంగాణను ఎడారి చేసే ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్న మ
Read Moreఏపీలో ఎన్నికల రద్దుపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అమరావతి: సుప్రీంకోర్టు నిబంధనలు పాటించకుండా జరిపిన ఎన్నికలు చెల్లవంటూ
Read Moreవచ్చే నెలలో టీటీడీ కొత్త చైర్మన్ నియామకం
ఈనెల 20తో ముగిసిన టీటీడీ పాలక మండలి పదవీకాలం కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అధారిటీ అమరాపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాల
Read Moreనాగార్జునసాగర్ లో లాంచీ ప్రయాణాలు షురూ
నాగార్జునసాగర్: లాక్ డౌన్ ఎత్తివేయడంతో చాలా రోజుల తర్వాత సాగర్ జలాశయంలో లాంచిల ప్రయాణాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా కరోనా నిబంధనలు పాటిస్తూ జాలీ ట
Read Moreఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
హైదరాబాద్: కృష్ణా, తుంగభద్ర నదులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై మాటల యుద్ధం ప్రారంభించిన తెలంగాణ.. ప్రత్యక్ష కార్యాచరణలోకి
Read More












