ఆంధ్రప్రదేశ్

కుక్కకు కాంస్య విగ్రహం..వర్థంతికి పూజలు, అన్నదానం

ఎవరైనా కావాల్సిన వాళ్లు,బంధువులు చనిపోతే నాలుగైదు రోజులు బాధపడుతాం..తర్వాత మనపని మనం చేసుకుంటాం. కానీ ఓ వ్యక్తి పెంపుడు కుక్కపై ప్రేమ పెంచుకున్న ఓ యజమ

Read More

ఆగస్టు 16 నుంచి  ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతోంది. దీంతో..స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ(శుక్రవారం) విద్యాశాఖకు సంబంధించి నాడు

Read More

కరోనా భయంతో 15 నెలలుగా గుడిసెలోనే..

కాకినాడ: కరోనా భయంతో ఓ కుటుంబం 15 నెలలుగా ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు. పొరుగు ఇంట్లో ఒకరు కరోనా వల్ల చనిపోవడంతో బయటకు వస్తే తామూ ప్రాణాలు కోల్పోతామన

Read More

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ

Read More

శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద

ఇన్ ఫ్లో: 1 లక్షా 6 వేల 773 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 29 వేల క్యూసెక్కులు శ్రీశైలం: కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వద్

Read More

తిరుపతిలో బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం

తిరుపతి: తిరుపతిలో సీక్రెట్ గా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీనగర్ కాలనీలో రహస్యంగా&

Read More

అరెస్టులు, నిర్బంధాలతో జనసైనికులను అడ్డుకోలేరు

ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో వినతులను పోలీసులు అడ్డుకున్నారన్న పవన్ కళ్యాణ్ నిబంధనలు మాకేనా? అంటూ ఆగ్రహం అమరావతి: అర్ధరాత్రి అరెస్టులు.. నిర్బం

Read More

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు

థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అధికారులకు సీఎం జగన్ ఆదేశం విజయవాడ: ఏపీలో మరో రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

Read More

చేపల వేటకు వెళ్లి 15 మంది జాలర్ల గల్లంతు 

నాలుగు రోజుల క్రితం సముద్రంలో ఆగిపోయిన మరబోటు రక్షించమంటూ ఈనెల 16న కోస్ట్ గార్డు దళాలకు ఫోన్ చేసిన జాలర్లు శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు

Read More

తెగిన కుంట.. ప్రవాహంలో కొట్టుకుపోయిన 400 గొర్రెలు

అనంతపురం: జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి 400కు పైగా గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. సమీపంలోని కుంట తెగడంతో గొర్రెల మందను వాన నీరు ముంచ

Read More

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవ

Read More

కాలినడకన వెళ్తున్న భక్తులపై దూసుకెళ్లిన డీసీఎం

తిరుపతి, చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుమలకు.. కాలినడకన వెళ్తున్న భక్తులపై  డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్క

Read More

‘వెలుగు‘ కథనంతో గుట్టుగా ఏపీ బార్డర్ కు జెట్టి తరలింపు

నాగర్ కర్నూలు, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం ఎల్లూరు అప్రోచ్ కెనాల్ పక్కన ఫుల్​ సెక్యూరిటీ నడుమ తయారు చేస్తున్న భారీ జెట్టిని

Read More