ఆంధ్రప్రదేశ్
ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన వ్యక్తి
ఏలూరు: ఏం కష్టమొచ్చిందో గాని.. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పదేళ్లలోపు వయసువారేనని తెలుస్త
Read Moreఏపీలో తెలుగు అకాడమి పేరు మార్పు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అకాడమి పేరు మారింది. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం
Read Moreఅక్రమ ప్రాజెక్టులకు రాచముద్ర కోసం ఏపీ ఎత్తులు
దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలకు పదును ఉలుకు లేని కేసీఆర్.. ఉరుకుతున్న జగన్ కట్టి తీరుతామని ఇప్పటికే ఏపీ సీఎం బహిరంగ ప్రకటన ఢిల్లీలో
Read Moreఅమర జవాన్ కుటుంబానికి 50 లక్షల సాయం
ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్రెడ్డి చిరస్మరణీ
Read Moreరేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి
తిరుమల : రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీ
Read Moreమీ కిరికిరి తర్వాత.. ముందు బోర్డుకు పైసలియ్యిర్రి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల పంచాయితీలో తలమునకలైన రెండు రాష్ట్రాలు.. ముందు బోర్డు నిర్వహణకు నిధులివ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర
Read Moreకృష్ణాపై ప్రాజెక్టులు కడ్తుంటే రెండ్లేండ్లుగా ఏం చేస్తున్నవ్
కేసీఆర్కు షర్మిల ప్రశ్న.. తెలంగాణకు రావాల్సిన నీళ్లను వదులుకోం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కే
Read Moreఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో జల వివాదం నేపధ్యంలో రాయలసీమ ప్రా
Read More800 అడుగుల కిందికే నీళ్లు తీసుకుంటాం.. తప్పేంటి?
కృష్ణా జలాల వివాదంపై ఏపీ సీఎం జగన్ నీళ్లు వాళ్లకూ ఉండాలి.. మనకూ కావాలి హక్కు నీటిని వాడుకుంటే తప్పేముంది: సీఎం జగన్ ఎవరితోనూ వివాదాలు కోరుకోవ
Read Moreచెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన గురించి తెలియనివారుండరు. అంతలా.. ఆయన తనదైన పాలనతో కోట్ల మంది హ
Read Moreనేడు షర్మిల పార్టీ ప్రకటన
హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొ
Read Moreఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సముఖత అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూప్ ముందుకొచ్చింది. కడప స
Read Moreజనసేన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన
Read More












