ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొత్తగా 3,166 కేసులు ..21 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 ప
Read Moreప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ
జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి -సీఎం జగన్ కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని వినతి అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత
Read Moreఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన విద్యాశాఖ
Read Moreటీటీడీకి 'భవ్య' సంస్థల అధినేత రూ. కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనందప్రసాద్ రూ. కోటి
Read Moreలారీ బోల్తా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటు
Read Moreఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాయిదా పద్ధతుల్లో బ్యాటరీలతో నడిచే బైకులను ఇవ్వా
Read Moreఅనకాపల్లి హైవేపై ఫ్లైఓవర్ పిల్లర్ కూలి ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లాలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ- అనకాపల్లి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్ పిల్లర్లు కూలి రహదారిపై వెళ్తున్న వ
Read Moreథర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి
అమరావతి: కరోనా థర్డ్ వేవ్ ప్రబలకముందే ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తా
Read Moreఅలా అయితే మళ్లీ సమైక్య రాష్ట్రమే కావాలి
సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు రోజుకో మాట మాట్లడుతున్నారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టని తెలంగాన
Read Moreషర్మిల పార్టీ జెండా ఖరారు!
పాలపిట్ట రంగులో పార్టీ జెండా, తెలంగాణ మ్యాప్లో వైఎస్ ఫొటో పార్టీ ఏర్పాటుపై చెన్నై ఏజెన్సీతో సర్వే హైదరాబాద్, వెలు
Read Moreజగన్ దూకుడు.. కేసీఆర్ సైలెంట్
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సీఎం ఫిర్యాదులు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు వరుసబెట్టి లెటర్లు తెలంగాణ ప్రాజెక్టులు చూశాకే సంగమేశ్వరం రావాలి సంగ
Read Moreవిధులకు హాజరుకానివ్వడంలేదు.. జీతం ఆపేశారు
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళా టీచర్ పిల్లలు కేసు నమోదు చేసిన నంద్యాల త్రీటౌన్ పోలీసులు కర్నూలు: ఓ మహిళా టీచర్ పట్ల ఎయిడెడ్ విద్యా సంస్థ య
Read Moreగనుల కేసులో వాయిదాకు రూ.3 వేలు కట్టాలని ఆదేశం
సీబీఐ కోర్టులో అనంతపురం జిల్లా ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనల కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మరోసారి గడువు కోరారు.
Read More












