ఆంధ్రప్రదేశ్
కొప్పర్రు రాళ్లదాడి ఘటన..15మంది అదుపులో ఉన్నారు
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని గుంటూరు: పెదనందిపాడు మండలం కొప్పర్రులో ఇరువర్గాల ఘర్షణకు బాధ్యులైన 15మంది పోలీసుల అదుపులో ఉన్నారని గుంటూరు ర
Read Moreకూలింగ్ బీర్లు.. మంచి బ్రాండ్స్ అమ్మండి: బ్యాలెట్ బాక్సులో స్లిప్
ఆంధ్రప్రదేశ్లో ఓ వ్యక్తి తన రిక్వెస్ట్ను వెరైటీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. వైన్ షాపుల్లో కూలింగ్ బీర్లు, రెగ్యులర్గా అ
Read Moreశ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతి
తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతించాలని దేవస్థానం నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 2 వేల
Read Moreచంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టిన 23 ఏళ్ల యువతి
ఏపీ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా ఎదిగిన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 30 ఏండ్లుగా కుప్పంలో టీడీపీ తప్ప మరో పా
Read Moreశ్రీశైలంలో ఆలయం వద్ద గుండెపోటుతో భక్తుడి మృతి
శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తుడు.. దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఆదివారం
Read MoreAP: ఎంపీపీ,జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
అమరావతి: రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్మన్(జడ్పీ చైర్మన్)లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫిక
Read Moreశ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.69కోట్లు
గతంలో కంటే భారీగా పెరిగిన ఆదాయం భక్తుల రద్దీతో దేవస్థానానికి పూర్వ వైభవం శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లిం
Read Moreఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అభియోగంతో ఆ సంస్థ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధ
Read Moreచిరంజీవి, నాగార్జున చెప్పారనే ఆన్లైన్ టికెట్ విధానం
సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ ఉదయం
Read MoreNSUతో కృషి భారతం అవగాహనా ఒప్పందం
సనాతన వరి వంగడం నల్లబియ్యం (కృష్ణ వ్రీహీ) పండించడమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా వేద వ్యవసాయం ఆధారంగా నల్లబియ్యం పండించేలా చర్యలు చేపడుతో
Read Moreడీపీఆర్ పేరు చెప్పి.. పునాదులు తవ్వుతరా?
‘సంగమేశ్వరం’ పనుల విషయంలో ఏపీపై ఎన్జీటీ ఆగ్రహం డీపీఆర్ పేరిట ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ చేశారు ఏ ప్రాజెక్టుకైనా డీపీఆర్కు
Read Moreజస్టిస్ కనగరాజు నియామకాన్ని రద్దు చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ వి.కనకరాజ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఇవాళ
Read More24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం
Read More












