ఆంధ్రప్రదేశ్
అల్లుతో నాది గురుశిష్యుల అనుబంధం
ప్రముఖ సినీ నటుడు, దివంగత అల్లు రామలింగయ్య విగ్రహాన్ని రాజమండ్రిలో చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు
Read Moreవ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమల శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భక్తులు రెండు డోసులు వ్యాక్స
Read Moreవాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్
కడప జిల్లా, రాయచోటి పట్టణ శివారు ప్రాంతంలోని ఇనాయత్ ఖాన్ చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పట్టణ సీఐ రాజు
Read Moreఅక్టోబర్ 7 నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం
శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ.. భూ కైలాస క్షేత్రం.. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో భక్తులకు వచ్చేనెల 7వ తేదీ నుంచి స్పర్శదర్శనం కల్పిం
Read MoreYCP నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తా
YCP ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP నాయకులకు డబ్బు, అధికారం, అహంకారం అన్ని ఉన్నాయి ఒక్క భయం తప్ప.. ఖచ్చితంగా
Read Moreపవన్ కల్యాణ్ కాన్వాయ్లో రెండు కార్లు ఢీ
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ ఆఫీసు వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్&zwn
Read Moreశ్రీశైలం పాతాళగంగలో దూకి వ్యక్తి ఆత్మహత్య
మృతుడు మెదక్ జిల్లాకు చెందిన దోనిపూడి సాంబశివరావు(48)గా గుర్తింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట పోలీసులు
Read Moreశ్రీవారికి శాస్త్ర ప్రకారం సేవలు జరగడం లేదంటూ సుప్రీంలో పిటిషన్
ఢిల్లీ: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవారి భక్తుడు సుప్ర
Read Moreదుర్గ గుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్న యువకులు
ఎప్పుడు పడితే అప్పుడు రేసింగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆకతాయిల విన్యాసాలు విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై ఆకతాయిల వీరంగం రోజు రోజు
Read Moreతుఫాన్ ఎఫెక్ట్: ఎయిర్పోర్టులోకి భారీగా వర్షపు నీరు
గులాబ్ తుఫాన్ ఏపీని వణికిస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రత కాస్త తగ్గినా వర్షం తగ్గడం లేదు.
Read Moreఏపీలో అర్చకులకు 25 శాతం వేతనం పెంపు
ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగ
Read Moreగులాబ్ బీభత్సం.. ఏపీలో భారీ వర్షాలు,ఈదురుగాలులు
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రత కాస
Read Moreఅక్టోబర్ 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కోవిడ్ మార్గదర్శకాల మేరకు ఏకాంతంగా ఉత్సవాలు తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 నుంచి 15వ
Read More












