ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం ఒకటే
నెల్లూరు: పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటే అని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.&nb
Read Moreఏపీలో కొత్త జడ్పీ చైర్మన్లు.. వైస్ ఛైర్మన్లు వీరే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ లను అధికార వైసీపీ కైవసం చేసుకుంది. ఇంత వరకు ఒక్కరు
Read Moreటీటీడీ పేరుతో ఆన్లైన్ గేమ్స్, వెబ్ సైట్లు పెడితే చర్యలు
సెక్యూరిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గోపినాథ్ జెట్టి తిరుపతి: టీటీడీ పేరుతో ఆన్ లైన్ గేమ్స్, వెబ్ సైట్స్ తయారు చేస్తే చర్యలు తప్పవని సెక్యూరిటీ చ
Read More35 నిమిషాల్లో 35 రోజుల టికెట్లు బుకింగ్
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆన్ లైన్ లో టోకెన్లు విడుదల చేస్తే 35 రోజులకు సరిపడా టోకెన్లు కేవలం 35 నిమిషాల్లోనే అమ్మ
Read Moreతెలంగాణ మౌంటెనీర్కు జగన్ 35 లక్షల సాయం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన యువ మౌంటెనీర్ అంగోత్ తుకారాంకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన
Read Moreకొవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే శ్రీవారి దర్శనం
తిరుపతి: తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే కోవిడ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా టీటీడీ ఆఫ్&lrm
Read Moreఐఏఎస్ అధికారులకు శిక్ష నుంచి ఊరట
అమరావతి: ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానాల నుంచి హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట కలిగించింది. సాధారణ మహిళ.. భూమి కోల్పోయినందుకు పరిహారం
Read Moreటీటీడీ బోర్డు సభ్యుల నియామకాల జీవోపై హైకోర్టు స్టే
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుల నియామకంపై స్టే విధిచింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ జీవోను తాత్కాలిక
Read Moreభర్త కళ్లెదుటే ఉరేసుకున్న భార్య.. వీడియో తీసిన భర్త
ఉరితాడుకు వేళాడుతూ విలివిలలాడినా ఆపే ప్రయత్నం చేయని భర్త నెల్లూరు: భర్తతో గొడవపడిన ఓ ఇల్లాలు తీవ్ర మనస్తాపంతో భర్త కళ్లెందుటే ఉరేసుకుంటుం
Read Moreఆయేషా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత
విజయవాడ: మిస్టరీగా మారిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకి చుక్కెదురైంది. దోషులను తేల్చడం కోసం నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ దా
Read Moreసెప్టెంబర్ 25న ఆన్ లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు
ఈ నెల 25వ తేది నుంచి ఆన్ లైన్లో సర్వదర్శన టోకేన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర
Read Moreఎగ్ దోశకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
చిత్తూరు: కోడిగుడ్డ దోశ తింటానని.. డబ్బులివ్వమని అడిగితే ఇంట్లో వారు ఇవ్వలేదని అలిగి.. తీవ్ర మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి తన ఇంట్లోంచి బయటకు వ
Read Moreఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు అందజేత
అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను మంగళవారం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్&zwnj
Read More












