ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో చిక్కుకున్న భక్తులకు వసతి
తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి అ
Read Moreచిత్తూరు జిల్లాలో భారీ వర్షం..రెండు రోజులు స్కూళ్లు బంద్
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతి జలమయం అయింది. లోతట్టు ప్రాం
Read Moreఓయూ స్టూడెంట్స్ ఉన్న హాస్టల్లో ఎన్ఐఏ సోదాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు, పలువురు విప్లవ రచయితల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు
Read Moreఏపీ: ఫించను రద్దయిన వారికి మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్
అమరావతి: రాష్ట్రంలో ఫించన్లు పొందుతున్న వారికి వివిధ కారణాలతో రద్దయి ఉంటే అలాంటి వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. తమ ఫిం
Read Moreఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సంతాప తీర్మానాలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ చదివి వినిపంచారు. అనంతరం
Read Moreవారంలో ఎంగేజ్మెంట్.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ లో యువ డాక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. గుంటూరు జిల్లా నిజాంపట్నం కు చెందిన తూనుగుంట్ల పూర్ణచంద్ర గుప
Read Moreమైనర్ను ట్రాప్ చేసిండు
చేవెళ్ల, వెలుగు: మైనర్ కిడ్నాప్ కేసులో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి మండల
Read Moreడీఈఓ, ఎంఈఓలు వేధించారంటూ..
సాక్షాధారాలతో మహిళా టీచర్ విజయరాణి పోరాటం.. స్పందించిన ఏపీ విద్యాశాఖ విచారణకు డీఈఓ తరపున అడిషనల్ డైరెక్టర్, ఎంఈఓ,స్కూల్ యాజమాన్యం హాజ
Read Moreసినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో విషాదం
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మంచు రంగస్వామి నాయుడు ఇవాళ( బుధవారం)తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. చిత్తూరు
Read More100కు 97మార్కులు వేసి ఆశీర్వదించారు: జగన్
స్థానిక ఫలితాలపై జగన్ స్పందన అమరావతి: రాష్ట్రంలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి జగన్ సం
Read Moreఏపీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం
నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ క్లీన్ స్వీప్ చంద్రబాబు కంచుకోట కుప్పంలో కుప్పకూలిన తెలుగుదేశం కృష్ణా జిల్లా కొండపల్లిలో టై.. కీలకంగా మారిన ఇండి
Read Moreశివాలయం ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి
కృష్ణాజిల్లా: శివాలయం ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి చోటు చేసుకుంది. క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని లేపి ప్రతిష్టిస్తుండగా విరిగిపడింది. కార్యక్రమానికి వం
Read Moreఏపీ గవర్నర్కు అస్వస్థత.. హైదరాబాద్ తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. గచ్చిబౌలిలోని
Read More












