ఆంధ్రప్రదేశ్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73
Read Moreఈ నెల 21 వరకు కర్నూల్ లో రాహుల్ పాదయాత్ర
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటక నుంచి ఏపీలోకి ఎంటరైంది. మంగళవారం కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని
Read Moreఏపీలో కీలక పరిణామాలు.. మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు?
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జన సేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘
Read Moreమళ్లీ టీడీపీతో జనసేన పొత్తు ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇవాళ జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీ పాలిటిక
Read Moreరాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది
Read Moreరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది : పవన్ కళ్యాణ్
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడ
Read Moreప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నిపార్టీలు కలిసి రావాలి: చంద్రబాబు
ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన
Read Moreతెలంగాణ జనసైనికులు సిద్ధం కండి: పవన్ కళ్యాణ్
తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘‘త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదా
Read Moreప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా: పవన్
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచ
Read Moreబిగ్ సీ అధినేత ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
తెలుగు రాష్ట్రా్ల్లో ఈడీ, ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బిగ్ సీ మొబైల్స్ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్ట
Read Moreముసద్దిలాల్ జువెల్లర్స్లో ఈడీ సోదాలు
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ జువెల్లర్స్ ముసద్దిలాల్స్ జెమ్స్ అండ్ జువెల్లర్స్లో ఎన్&zw
Read Moreవైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించడమే ధ్యేయం : పవన్ కల్యాణ్
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని, తాము ఎక్కడకు పారిపోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు విముక్త
Read Moreపవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటిసులిచ్చారు. విశాఖ వదిలి వెళ్లి పోవాలంటూ 41 ఏ నోటీసులిచ్చారు. సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వదిలి వెళ్లాలని సూ
Read More












