ఆంధ్రప్రదేశ్

మొదలైన సూర్య గ్రహణం..నిర్మానుష్యంగా రోడ్లు

ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం మొదలైంది. మనదేశంలో సాయంత్రం 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా గ్రహణం ఉంటుంది. సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 3 నిమ

Read More

గ్రహణం రోజు శ్రీకాళహస్తి తెరిచే ఉంటుంది

సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చాయంటే ఆలయాలు మూసివేయడం అనాయితీగా కొనసాగుతోంది. కానీ శ్రీకాళహస్తి టెంపుల్ లో వాయులింగేశ్వర స్వామి పూజలు కొనసాగుతున్నాయి. పంచభ

Read More

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటి

Read More

ఇవాళ రాత్రికి నింగిలోకి జీఎస్ఎల్వీ 3 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి రెడీ అయ్యింది. ఏపీలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ రాత్రి 12 గంటల 7 నిమిషాలకు GSLV-3ను  ప్రయ

Read More

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ దివి

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ దివి వాధ్యా, సినీ‌ నటుడు అశోక్ సెల్వ

Read More

ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ట్వీట్

కర్ణాటకలో ప్రవేశించి ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ యాత్ర ఆదివారం తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ యాత్ర కర్నూలు జిల్లా: ఏపీలో రాహుల్ గ

Read More

చెప్పులు చూపిస్తూ.. బూతులు మాట్లాడడమేంటి: జగన్

పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఆగ్రహం   కృష్ణా జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మూడు రాజధానులతో

Read More

బనవాసి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మూడవ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు మండ

Read More

మూడు రాజధానులు మంచిది కాదు: రాహుల్

అమరావతికి భూములు ఇచ్చినోళ్లకు అండగా ఉంటం  అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తం అధికారంలోకొస్తే విభజన హామీలన్నీ అమలు చేస

Read More

ఏపీ లీడర్లలో పొలిటికల్ జోష్..గ్రౌండ్ లోకి నేతలు

ఏపీలో పొలిటికల్ లీడర్లు యాక్టివ్ అయ్యారు. ఎన్నికలకు 18నెలల సమయం ఉన్నా.. అందరూ నేతలు గ్రౌండ్ లోకి దిగుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో..క

Read More

21న ఢిల్లీకి షర్మిల.. కాళేశ్వరంపై ఈడీకి ఫిర్యాదు !

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈ నెల 21 న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై  ఎన్ఫో

Read More

విభజన హామీలు అమలు చేయాల్సిందే : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగ

Read More