ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేయగా..ఇద్దరికి గాయాలయ్యాయి. బాత్రూమ్ వె

Read More

అలజడులు సృష్టించేందుకే యాత్రలు చేస్తున్నరు : ఏపీ మంత్రి రోజా

టీడీపీ నేతలు తొడలు కొట్టుకుంటూ.. ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టించేందుకు యాత్రలు  చేస్తున్నారన్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 29గ్రామాల కోసం 26

Read More

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా కీలక మార్పులు చేసిన టీటీడీ

టీటీడీ నిర్ణయం త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లూ ప్రారంభం  ఉదయం 10కి వీఐపీ బ్రేక్ దర్శనం  భక్తుల రద్దీ దృష్ట్యా మార్పులు హైదరాబాద్/మ

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు తాత్కాలిక క్యూలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్

Read More

3రాజధానుల కోసం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా

వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  కరణం ధర్మశ్రీ  రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను

Read More

విశాఖలో కాబోయే అల్లుడికి 125 వంటకాలతో విందు..

అత్తారింటికి వెళ్లే అల్లుడికి అక్కడ చేసే  మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ కొత్త అల్లుడు పండుగకు అత్తారింటికి వెళ్తే &nb

Read More

తిరుమల స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరులు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనా

Read More

నిజాయితీ నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటు

ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనలాంటి వారికి నిజాయితీని నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటన్నారు. లారీల కొ

Read More

అహోబిలంలో జోరువాన

ఏపీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. అహోబిలం క

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు

కొడంత జనం ఏడుకొండలకు తరలివస్తున్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులతో ఏడుకొండలు సందడిగా మారాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసినా.. భక్

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలువులు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.

Read More

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు - సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కొత్త పార్టీల రాకపై తాము విశ్లేషించబోమ

Read More

ఎన్నారై డాక్టర్ ఉదారత.. జీజీహెచ్కు భారీ విరాళం

గుంటూరు : కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయి దానం చేయాలంటేనే ఆలోచించే కాలమిది. అలాంటిది తన సంపాదనలో రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు ఓ ఎ

Read More