ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ర్యాలీ

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్లపూడు వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రధాని మోడీకి వ్య

Read More

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఏపీలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో ఒకే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ ట్ర

Read More

ఇవాళ్టి నుంచి అనంతపురంలో బాలయ్య సినిమా షూటింగ్

బాలకృష్ణ హీరోగా  గోపీచంద్ మలినేని డైరెక్ట్‌‌ చేస్తున్న సినిమా ‘వీర సింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్‌‌.  దు

Read More

రోడ్డుపై నాగుపాము..భారీగా ట్రాఫిక్ జామ్

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం రహదారిపై  నాగుపాము క‌ల‌కలం సృష్టించింది. రోడ్డు మధ్యలో నాగుపాము పడగవిప్పి చుట్టూ చూస్తూ

Read More

విభజన సమస్యలపై 23న కేంద్రం కీలక సమావేశం

ఢిల్లీ : విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న  సమావేశం జరగనుంది. దీనిపై ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రం సమాచారాన్ని అం

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత

గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పండితులు మూసివేశారు. ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత.. సంప్రో

Read More

పాపికొండల టూర్కు ఏపీ సర్కార్​ గ్రీన్ ​సిగ్నల్​​

ట్రయల్ రన్ ​సక్సెస్​ కావడంతో ఏపీ సర్కార్​ గ్రీన్ ​సిగ్నల్​​ భద్రాచలంలో ఓపెన్​ అయిన టికెట్​ కౌంటర్లు  పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 &nbs

Read More

అనంత కలెక్టర్పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు స్పందన (ప్రజ

Read More

లిక్కర్ స్కాం కేసు : విచారణ ఈ నెల 14కు వాయిదా

దినేష్ అరోరాను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన నిందితుడు దినేష్ అరోరా న్యూఢిల్లీ: లిక్కర్ స

Read More

తిరుపతి వెంకన్న బంగారం 10 వేల కిలోలు

హైదరాబాద్, వెలుగు : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తులపై టీటీడీ శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి 10,258 కిలోల బంగారంతోపాటు వివిధ బ్యాంక

Read More

పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తల ఆగ్రహం

ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను మంగళగిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పవన్ కల్యా

Read More

ఉగ్ర శ్రీనివాసుడి అవతారంలో తిరుమల శ్రీవారు 

తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు. కైశ

Read More

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తుండగా ఆయన అనారోగ్యానికి

Read More