ఆంధ్రప్రదేశ్
పాఠాలు చెబుతూ.. టీచర్ గుండెపోటుతో మృతి
సడెన్ డెత్స్.. కార్డియాక్ అరెస్టులు పెరిగిపోయాయి. అప్పటి వరకు నిక్షేపంగా ఉన్న వ్యక్తులు.. క్షణాల్లో విగతజీవులుగా మారుతున్నారు. మార్చి 4వ తేదీ ఉదయం ఆంధ
Read Moreభర్తను చిత్రహింసలు పెట్టిన భార్య ప్రియుడు
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధంపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన భర్తను.. ఆమె ప్రియుడు అతన్ని తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు. తన భార
Read Moreఘనంగా మంచు మనోజ్ పెళ్లి
సినీ నటుడు మంచు మనోజ్ (manchu Manoj) భూమా మౌనిక (Mounika) వివాహబంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి మనోజ్, మౌనిక వివాహం ఘనంగా జరిగింది. ఫిలింనగర
Read Moreఏపీకి రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు
ఏపీకి రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు మొత్తం 340 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఆరు లక్షల జాబ్స్ వచ్చే చాన్స్ విశాఖ నుంచే పాలన
Read Moreవిశాఖే పరిపాలనా రాజధాని.. గ్లోబల్ సమ్మిట్లో జగన్ ప్రకటన
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని అని ఆయన మరోసారి ప్రకటించారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్
Read Moreఏపీలో 98 శాతం జియో కవరేజ్ ఉంది: ముఖేశ్ అంబానీ
భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో 5జీ నెట్వర్క్ 90శాతం కవర్ చేస్తున్
Read Moreరోడ్డుపై ఏనుగుల గుంపు హల్ చల్.. భయాందోళనలో ప్రయాణికులు
చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు గుంపు హల్చల్ చేసింది. పలమనేరు నుండి గుడియాత్తం వెళ్లే రహదారిలో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఏనుగుల గుంపు.. అటుగా వెళ్లే ప
Read Moreఎమ్మెల్యే కొడాలి నానిపై అరెస్టు వారెంట్కు కోర్టు ఆదేశాలు
గుడివాడ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. క
Read Moreవిశాఖలో జీఐఎస్ సదస్సుకు సర్వం సిద్ధం
ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ సిద్ధమైంది. ఇయ్యాళ ఉదయం 9.45 గంటలకు అతిథుల ఆహ్వానం, పరిచయ కార్యక్రమం, రేజర్&zwnj
Read Moreటీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
గన్నవరం టీడీపీలో విషాదం నెలకొంది. గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత 30 రోజుల నుండి గుండెకు సంబంధించిన
Read More25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయితీ దిగువ మారుమూల గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అర్థరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసిం
Read Moreఇగ తిరుపతిలో ఎక్కువ లడ్డూలు తీస్కునుడు కుద్రది
తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతంగా ఉండేందుకు వీలుగా టీటీడీ మరో కీలక నిర్ణయం
Read Moreసుప్రీం కోర్టులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురు
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో టీటీడీ నేత, మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
Read More











