ఆంధ్రప్రదేశ్
సర్వదర్శనానికి 14 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుత
Read More2 నెలల్లో పెళ్లి..ఇంతలోనే జిమ్ కెళ్లి కుప్పకూలిన సాఫ్ట్వేర్
ఈ మధ్య గుండెపోటు ఘటనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న హార్ట్ ఎటాక్ ఘటనలు కుటుంబాలను ఆగం చేస్తున్నాయి. ఉన్నచోటే ఉ
Read Moreశ్రీశైలం స్వామివారి దర్శనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై. చంద్ర చూడ్
శ్రీశైలం : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి వచ్చారు. ఆయనకు భ్రమరాంబ అతిథి గృ
Read Moreఎన్టీఆర్కు వెల్ కం చెప్పిన లోకేష్.. తారక్ ఫ్యాన్స్ ఫైర్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి మార్మోగుతోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని టీడీపీ నేతలు, అభిమానులు కోరుకుంటున్
Read Moreతాటాకు బుట్టల్లో తిరుమల లడ్డూలు..!
సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహంతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో తాటాకు బుట్టల
Read Moreవివేకా హత్య కేసులో నన్ను టార్గెట్ చేసిన్రు: ఎంపీ అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకా హత్యకు సంబంధించి విచారణ పూర్తిగా ఏకపక్షంగా జరుగుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ కేసు విషయంలో తనను టార్గెట్ చేసి విచారణ చేస్తున్నారన
Read Moreజగన్ ను నమ్ముకున్నవాళ్లంతా జైలుకే : చంద్రబాబు
గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ ఆఫీసును.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తోనే టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారని
Read Moreఏపీ కొత్త గవర్నర్ను కలిసిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశా
Read Moreఅసత్య ప్రచారాలను సహించేది లేదు: కొడాలి నాని
గన్నవరం పరిణమాలపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. రామోజీ, చంద్రబాబు కుట్ర మేరకే గన్నవరం ఘటనప
Read Moreటీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుకున్నారు. గు
Read Moreఏపీ రాజ్భవన్ చేరుకున్న గవర్నర్ నజీర్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ కు నూతన గవర్నర్ జస్టిస్ నజీర్ దంపతులు చేరుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్గా జస్ట
Read Moreరాష్ట్ర విభజనపై కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
రాష్ట్ర విభజనపై కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను ఏప్రిల్11న విచారిస్తామని సర
Read Moreభారీగా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు హుండీ లెక్కింపు అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల
Read More












