ఆంధ్రప్రదేశ్
దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానం : సీఎం జగన్
పోలవరం ప్రాజెక్ట్ తన తండ్రి వైఎస్సార్ కల అని దానిని తన హాయంలోనే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటేన
Read MoreDelhi liquor scam : మాగుంట రాఘవ బెయిల్ విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు కొడుకు మాగుంట రాఘవ బెయిల్ విచారణ మార్చి 25కు వాయిదా పడింది. వాస్తవానికి ఢిల్లీ ర
Read Moreసీనియర్ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత
సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి
Read Moreఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు
ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది సంబరాలు నిర్వహించారు. అంతకుముందు జగన్ దంపతులు వెంకటేశ్వర ఆలయంలో ప్ర
Read Moreశ్రీశైలానికి కన్నడ భక్తుల క్యూ
శ్రీశైలం, వెలుగు : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకలను చూసేందుకు వేల మంది కన్నడ భక్తులు కాలినడకన నల
Read Moreగుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి
ఈమధ్య గుండెపోట్లు వణికిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్
Read Moreదేశంలోనే స్కిల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ : వైఎస్ జగన్
దేశంలోనే స్కిల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. స్కిల్డ్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసింద
Read Moreఉద్రిక్తంగా అంగన్ వాడీల ఆందోళన
ఏపీలో అంగన్ వాడీలు తమ డిమాండ్ లను నెరవేర్చాలంటూ పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల న
Read Moreఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీలో బీభత్సం.. మార్చి 20వ తేదీ సోమవారం ఉదయం సభ సమావేశం కాగానే.. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియా
Read Moretirumala : సర్వదర్శనానికి 36 గంటల సమయం
వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ వరకు భక్తులు బయట క్యూలైన
Read Moreటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్గోపాల్ రెడ్డి అరెస్టుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిం
Read MoreVijayawada : లిఫ్ట్ వైర్ తెగి పడి.. ముగ్గురి మృతి
ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ( వీటీపీసీ) కేంద్రంలో.. లిఫ్ట్ లో ఎనిమిది మంది పైకి
Read Moreఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు టీడీపీ కైవసం
ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర
Read More












