ఆంధ్రప్రదేశ్
మొదటి ఘాట్ రోడ్డులో నక్కి నక్కి చూస్తున్న చిరుత పులి
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మార్చి 25న సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద ఓ చిరుత పులి నీరు తాగి సేద తీరుతూ వాహ
Read MoreAndhra Pradesh : ఏప్రిల్ 3న పింఛన్లు
ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేసే పింఛన్లను ఏప్రిల్లో మూడో తేదీన లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీ ఆర్బీఐకి స
Read Moreకౌంట్ డౌన్ స్టార్ట్..ఆదివారం నింగిలోకి ఎల్వీఎం–3 రాకెట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. శాస్త్రవేత్తలు మార్చి 26న షార్ నుండి ఎల్వీఎం–3 రాకెట్ ను ప్రయోగ
Read Moreతిరుపతిలో కారు బీభత్సం..
తిరుపతిలో షోరూం నుంచి అప్పుడే కొనుగోలు చేసిన కారు బీభత్సం సృష్టించింది. కారును కొన్న వ్యక్తి డ్రైవ్ చేశాడు. అయితే బ్రేక్ వేయబోయే క్రమంలో అతను ఎక్సలేటర
Read Moreఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు..!
అంతా అనుకున్నట్లే జరిగింది. అందరూ ఊహించిందే జరిగింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మె
Read MoreYCP : నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైసీపీ చర్యలు చేపట్టింది. ఆనం రామనారయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేక
Read Moreచంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
వైసీపీ రెబల్ లీడర్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన
Read Moreఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రెండు కీలక తీర్మానాలను ఏపీ అసెంబ్లీ అమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో, ద ళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని &nbs
Read Moreక్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారెవరో గుర్తించాం : సజ్జల రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీకి క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారెవ
Read Moreఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారు : జోగి రమేష్
చంద్రబాబుకు కొందరు ఎమ్మెల్యేలు తొత్తుగా మారుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారని ఆయన
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం..పార్టీ శ్రేణుల్లో సంబరాలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీగా అనురాధ గెలుపుతో టీడీపీ నేతలు, కార
Read More23 ఓట్లతో నీ ఓటమి-... మా గెలుపు : నారా లోకేష్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. "ఎమ్మెల్సీగా విజ&zwnj
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో అనురాధ గెలుపొందారు.
Read More











