ఆంధ్రప్రదేశ్

అప్పటివరకు ఏపీ రాజధాని అమరావతే: మంత్రి అంబటి రాంబాబు

ఏపీ రాజధాని ఏది..? అమరావతా..! మూడు రాజధానులా..! ఈ ప్రశ్నకు వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు స్పష్టతనిచ్చారు. రాజ‌ధాని లేని రాష్ట్రం ఏపీ

Read More

Mahi V Raghav: స్టూడియోకి స్థలం కేటాయింపు..యాత్ర 2 డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ్(Mahi v raghav) తెరకెక్కించిన యాత్ర2 మూవీ ఫిబ్రవరి 8న రిలీజై పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. 2008 నుంచి రాఘవ్&

Read More

నాగార్జునసాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలి : హరీశ్ రావు

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యల

Read More

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే.. కేసీఆర్ కళ్లు మూసుకున్నాడు : మంత్రి ఉత్తమ్

శ్రీశైలం ప్రాజెక్టునే కాదు.. ఏకంగా కృష్ణా నదినే ఏపీకి ఎత్తుకెళ్లే విధంగా.. ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే.. కేసీఆర్ ప్రభుత్వం.. కేసీఆర

Read More

పెట్స్తో కలిసి ట్రిప్కి వెళ్తున్నారా.. అయితే ఇవి మీకోసమే..

కొందరికి పెంపుడు జంతువులతో అటాచ్మెంట్ ఎక్కువ. ఫ్రీ టైమ్ దొరికితే చాలు వాటిని తమతో పాటు బయటికి తీసుకెళ్తుంటారు. కానీ, ఎక్కడికైనా టూర్ కి వెళ్లేటప్పుడు

Read More

కేసీఆర్ , జగన్ దోస్తీ.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ : మంత్రి ఉత్తమ్

అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ దోస్తీ వల్లే.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ జరిగిందన్నారు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ప్

Read More

కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జలదోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్

ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కృష్ణా జలాల్లో ఏపీ జల దోపిడీ పెరిగిందని అసెంబ్లీ సాక్షిగా

Read More

తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో  తిరుమలకు భక్తులు పోటెత్తారు.  శ్రీవారి దర్శనానికి   21 కంపార్టుమెంట్లలో భక్తుల

Read More

సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా... బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. దీన

Read More

తిరుమల పార్వేటి మండపం దగ్గర ఏనుగులు హల్ చల్

తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేశాయి. శ్రీగంధం వనం వద్ద టీటీడీ ఏర్పాటు వేసిన ఫెన్సింగ్&zwn

Read More

ఉత్తరాంధ్ర నాకు అమ్మలాంటిది: నారాలోకేష్

ఆంధ్రప్రదేశ్ లో  వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా సభలతో విస

Read More

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు..ఏడు వాహనాలపై విహరించనున్న స్వామివారు

సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రధ సప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.  స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తుల

Read More

పవన్​ కళ్యాణ్​ గోదావరి జిల్లాల పర్యటన ... ఎప్పుడంటే....

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన ప్ర

Read More