తెలంగాణం

బనకచర్లకు బ్రేక్ పడలే.. జస్ట్ కామా మాత్రమే.. బీజేపీపై పోరాటం ఉధృతం చేయాలి: సీఎం రేవంత్

హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్ట్‎కు కేంద్రం అనుమతుల తిరస్కరణ తాత్కలికమేనని.. పునఃపరిశీలన తర్వాతైనా బనకచర్ల ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వస్తుందని సీఎం ర

Read More

శివసేనలోకి రాజాసింగ్?.. హిందుత్వ పార్టీ వైపే గోషామహల్ ఎమ్మెల్యే చూపు

నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కమలనాథులు మాధవీలతతో సునీల్ బన్సల్ చర్చలు విక్రం గౌడ్ తో భేటీ అయిన డీకే అరుణ

Read More

పొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం (జూలై 1) ఆయన ఘటన స్థలాన్ని పరిశీలి

Read More

మాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దు.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు మరణశాసనాలు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లే మన ప్రధ

Read More

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

హైదరాబాద్: తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభి రామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 30న రాత్రి 9

Read More

బనకచర్లకు అనుమతుల తిరస్కరణ తెలంగాణ సర్కార్ విజయం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‎కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త

Read More

మేడ్చల్ జిల్లాలో పేలుడు.. ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన బాయిలర్

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కంపెనీలో బాయిలర్ పేలి 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన స్థలంలో ఇంకా సహయక చర్యలు కొనసాగుతూనే

Read More

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఎన్నిక నియామకపత్రాన్ని రామచందర్ రావుకు అందజేశారు శోభాకరంద్లాజె .  కిషన్

Read More

చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా తీవ్రంగా గా

Read More

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభంగా జరిగింది. జూలై 1న ఉదయం 11:51 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి పెళ్లి జరిపారు. అమ్మవారి కల

Read More

పాశమైలారం ఘటన బాధితులకు తక్షణ సాయం ప్రకటించిన సీఎం రేవంత్

పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్షణ సాయం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని, గాయపడ్

Read More

ఉల్లంపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత

చిగురుమామిడి, వెలుగు: మూతపడడానికి సిద్ధంగా ఉన్న సర్కార్ స్కూల్‌‌‌‌ను కాపాడుకునేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. కరీంనగర్ జిల్లా చిగురు

Read More

హనుమకొండలోని మర్కాజీ సర్కారు బడిలో సాంకేతిక విద్య

ప్రైవేట్​కు దీటుగా సర్కారు పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. హనుమకొండ లష్కర్​బజార్​లోని మర్కాజీ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ, హైస్కూల్​ కలిపి సుమారు 10

Read More