తెలంగాణం
కామారెడ్డి జిల్లాలో గడ్డిమందు తాగి దంపతులు సూసైడ్
ఆర్థిక ఇబ్బందులతో గొడవపడి అఘాయిత్యం కామారెడ్డి జిల్లాలో ఘటన కామారెడ్డి, వెలుగు : గొడవపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామార
Read Moreమన్యంలో వైద్యానికి మంచి రోజులు .. భద్రాచలంలో పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటు
తెలంగాణ, ఏపీ, ఒడిశా,చత్తీస్గఢ్ కూడలి భద్రాచలం ఇక నాలుగు రాష్ట్రాల ఆదివాసీలకు అందనున్న అధునాతన వైద్యం భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్
Read Moreజూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 317.470 మీటర్ల లెవెల్ ను మెయ
Read Moreఏసీబీ కి పట్టుబడిన తలకొండపల్లి తహసీల్దార్, వీఆర్ఏ
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున, వీఆర్ఏ యాదగిరి మంగళవారం ఓ మహిళా రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ
Read Moreబాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్
బాసర, వెలుగు: మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం ఎత్తారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటినీ పైకి ఎత్తి బ్యారేజీల
Read Moreకదిలిస్తే కన్నీళ్లే .. పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదన
హృదయవిదారకంగా ఘటన స్థలం తమ వారి మృతదేహాల కోసం కన్నీటితో ఎదురుచూపులు పొట్టకూటి కోసం వస్తే ప్రాణాలే పోయాయని ఆవేదన సంగారెడ్డి, వె
Read Moreసీడ్ పత్తి డబ్బులు ఇవ్వట్లే .. కంపెనీలు ఏటా ఏప్రిల్, మే నెలల్లోనే ఇచ్చేవి
గత డిసెంబర్కు సంబంధించి రూ.1,000 కోట్లు రావాలి ఆందోళనలో అన్నదాతలు ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్న వైనం జోగులాంబ గద్వాల
Read Moreమంచిర్యాల జిల్లాలో మురిపించిన ముసురు .. రెండ్రోజులుగా వర్షం.. ఇయ్యాల, రేపు కూడా..
మొలకెత్తుతున్న విత్తనాలు ప్రాజెక్టులు వాగులు, చెరువులకు జలకళ వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీ.. మంచిర్యాల జిల్లాలో ఎల్లో అలర్ట్ మంచి
Read Moreయూరియాకు కేంద్రం కోత..రాష్ట్రకోటాలో 2.25 లక్షల టన్నులు కట్
రాష్ట్ర కోటాలో గత 3 నెలల్లో 2.25 లక్షల టన్నులు కట్ సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్య జులై, ఆగస్టులో కావాల్సింది 6 లక్షల టన్నులు అంద
Read Moreకన్నవాళ్లు వద్దనుకున్నా.. ఊపిరి పోస్తున్న ‘ఊయల’
మాతా, శిశు ఆస్పత్రి సహా ఐదు ఆస్పత్రుల్లో ఏర్పాట్లు కరీంనగర్ లో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులను వదిలేసి వెళ్లిన తల్లిద్రండులు శిశు వి
Read Moreకేసీఆర్ జల ద్రోహి .. కృష్ణా, గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిండు: సీఎం రేవంత్
ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనమైంది నదుల అనుసంధాన ప్రతిపాదన పెట్టిందే కేసీఆర్ ఆయన చేసిన ద్రోహాన్ని ఊరూరా ప్రజలకు చెప్పాలి 2016 అపెక
Read Moreహైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్ల
Read Moreప్రముఖ ఇంద్రజాలికుడు పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలి
Read More












