తెలంగాణం
బోగస్ బోనస్ పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బోగస్ బోనస్ పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంల
Read Moreపండిన ప్రతి గింజను కొంటాం.. సన్న వడ్లకు బోనస్ఇస్తాం..
బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలు రైతులు ఇబ్బంది పడేలా వ్యవహరిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు ఎలాంటి అపోహలు పడాల్పిన పని లేదని.. కాంగ
Read Moreకేసీఆర్.. కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు
కేటీఆర్.. కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయిందన్నారు. ధా
Read Moreవికారాబాద్ లో ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం.. నొప్పికి ఇంజక్షన్ ఇస్తే కాలు చచ్చుబడింది..
వికారాబాద్ జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం బట్టబయలైంది.. మోకాలి నొప్పితో వెళ్లిన ఓ వృద్ధురాలికి ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వగా ఆమె కాలు పూర్తిగా
Read Moreహైదరాబాదీలు బీ అలర్ట్: 10వేల నకిలీ ఆధార్ కార్డులు 15వేల నకిలీ ఓటర్ కార్డులు
నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్, పాస్ పోర్ట్, పాన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళీ పోలీసులు అరెస్ట్ చేశా
Read Moreకార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన రోజు. కార్తీక పౌర్ణమిన దేవాలయంలో దీపం వెలిగిస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల సమ్మకం.
Read Moreకులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సీఎం రేవంత్
కులగణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలంటే కులగణన సర్వే జరగాలని, సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగా
Read Moreఏం చేసుకుంటావో చేసుకో.. అరెస్ట్ చేస్తే చేస్కో: కేటీఆర్
లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో తన పేరును చేర్చడంపై బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్
Read Moreగుడ్ న్యూస్: సికింద్రాబాద్ టు లక్నో స్పెషల్ రైలు షురూ..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. సికింద్రాబాద్ నుంచి లక్నో వరకు స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిం
Read Moreపుట్టినరోజు నాడే.. మృత్యు ఒడిలోకి.. ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థిని అనుమానాస్పద మృతి..
విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని పుట్టినరోజు నాడే మృత్యు ఒడిలోకి చేరుకుంది.. పటాన్ చెరు మండలం ఇంద్రేషం కి చెందిన ఎంబీబీఎస్ విద్
Read Moreమార్చి కల్లా కాజీపేట ఆర్వోబీ పనుల పూర్తి : ఎంపీ కడియం కావ్య
కాజీపేట, వెలుగు: కాజీపేట లోని ఫాతిమానగర్ ఆర్వోబీ పనులను మార్చికల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. గురువా
Read Moreమావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టండి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
మహాదేవపూర్, వెలుగు : మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా ఉంచాలని, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్ల
Read Moreసక్సెస్: ఐఎస్ఏ అధ్యక్ష స్థానంలో భారత్
ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ) ఏడో జనరల్ అసెంబ్లీ ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. ఇందులో ఐఎస్ఏ ప్రెసిడెంట్గా మళ్లీ భారత్ ఎన్నికయి
Read More












